కరీంనగర్

బొగ్గు గనిలో ప్రమాదం.. కార్మికుడు మృతి

   హాలర్ తొలగింపు పనులు చేస్తుండగా ఘటన     పనిస్థలంలో వెంటిలేషన్ లేకపోవడమే కారణమంటున్న కార్మికులు     ర

Read More

కేసీఆర్ చేసేది జన వశీకరణ క్షుద్ర పూజలు : సంజయ్

సమాజానికి చెడు జరగాలని కోరుకునేటోళ్లకు తగినశాస్తి జరుగుతది: సంజయ్ ప్రజలను ఆదుకునేందుకే తాను పోటీ చేస్తున్నట్లు వెల్లడి కరీంనగర్, వెలుగు: కేస

Read More

స్మార్ట్ సిటీగా మార్చకపోతే రాజీనామా చేస్తా : కందుల సంధ్యారాణి

గోదావరిఖని, వెలుగు : తనను గెలిపిస్తే 6 నెలల్లో గోదావరిఖనిని స్మార్ట్ సిటీగా మారుస్తానని, లేకపోతే రాజీనామా చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సం

Read More

స్నేహితారెడ్డికి ఓయూ నుంచి మూడు గోల్డ్‌‌ మెడల్స్‌‌

గోదావరిఖని, వెలుగు : గోదావరిఖని పవర్‌‌హౌస్‌‌ కాలనీకి చెందిన ఎన్‌‌.స్నేహితరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో మూడు గోల్డ్&zwnj

Read More

పత్తి కొనుగోలులో ప్రమాణాలు పాటించాలి : పద్మావతి

జమ్మికుంట, వెలుగు : జమ్మికుంట పత్తి మార్కెట్లో రైతులు నాణ్యతా ప్రమాణాలను పాటించాలని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి  పద్మావతి అన్నారు. వ్యవసాయ మార

Read More

బీజేపీ కార్యకర్తలు అమ్ముడుపోరు : రాణిరుద్రమ

ఎల్లారెడ్డిపేట,వెలుగు: బీజేపీ కార్యకర్తలకు అధికార పార్టీకి నాయకులు ప్రలోభపెడితే అమ్ముడుపోరని సిరిసిల్ల బీజేపీ ఎమ్యెల్యే అభ్యర్థి రాణి రుద్రమ అన్నారు.

Read More

హనుమాన్ చాలీసా పారాయణ మహా యజ్ఞం

కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న ను గురువారం విజయవాడకు చెందిన హనుమాన్ దీక్ష పీఠాధిపతి దుర్గాప్రసాద్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్

Read More

షుగర్​ ఫ్యాక్టరీలపై ప్రకటన చేశాకే .. కేసీఆర్​ కోరుట్ల గడ్డపై అడుగుపెట్టాలె..

   లేకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు     ప్రభుత్వపరంగా నడిపిస్తామని..మొత్తానికే మూసేసిన్రు..    

Read More

నామినేషన్ల ప్రక్రియకు భారీ బందోబస్తు

జగిత్యాల టౌన్/ సిరిసిల్ల టౌన్, వెలుగు:  నామినేషన్ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని జగిత్యాల, సిరిసిల్ల ఎస్పీలు సన్ ప్రీత్ సి

Read More

కేసీఆర్ చేస్తున్నది రాజశ్యామల యాగం కాదు... జనవశీకరణ క్షుద్ర పూజలు : బండి సంజయ్

బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.  సీఎం కేసీఆర్ చేస్తున్నది  రాజశ్యామల యాగం కాదని,  జనవశీకరణ క్షుద్ర పూజలని అన్నారు. సమాజానికి చెడు జరగ

Read More

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : పొన్నం ప్రభాకర్

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాజీ ఎంపీ, హుస్నాబాద్  కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ అన్నారు.  కాంగ్రెస్ మాట మీద నిలబడే పార్టీ అ

Read More

ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ ​చేయాలి: చెరుకు రైతుల డిమాండ్​

ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్​చేయాలి చెరుకు రైతుల డిమాండ్​ లేకుంటే ప్రతి గ్రామం నుంచి నామినేషన్లు వేస్తామని హెచ్చరిక జగిత్యాల: కోరుట

Read More

కేసీఆర్ సభకు బయలుదేరిన బస్సులు.. ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రయాణికులు

జగిత్యాల జిల్లా ధర్మపురిలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ఆర్టీసీ బస్సులు భారీగా బయలుదేరాయి. దీంతో మీటింగ్ కు బస్సులు ఎక్కువ మొత్తంలో వెళ్లడంతో.. బస

Read More