కరీంనగర్
ఏసీలు పనిచేస్తలే..ఎమర్జెన్సీ సేవలు అందట్లే..
వరంగల్, కరీంనగర్ పెద్దాస్పత్రుల్లో తీవ్ర ఇబ్బందులు ఎండ తీవ్రతకు తోడు, నిర్వహణలోపాల వల్లే సమస్యలు ఆపరేషన్లు చేయలేక వాయిద
Read Moreసత్తా ఉన్న నాయకుడు గడ్డం వంశీ : శ్రీధర్బాబు
అందుకే ఆయనకు హైకమాండ్టికెట్ ఇచ్చింది పెద్దపల్లి, వెలుగు: గడ్డం వంశీకృష్ణ సత్తా ఉన్న నాయకుడని, ప్రజా సేవలో ఉన్నారని, అందుకే ఆయనకు కాంగ్రెస్ హ
Read Moreఎంపీగా గెలిపిస్తే ముంపు బాధితుల సమస్యలు తీరుస్తా : గడ్డం వంశీకృష్ణ
ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని వర్గాల ప్రజలను కలుస్తున్నారు పెద్దపల్లి లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చెగ
Read Moreకార్మికులకు మేడే గొప్ప పండుగ : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
కార్మికులకు మేడే గొప్ప పండుగ అని చెప్పారు చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. 1923లో 8 గంటల పనిదినం కోసం కార్మికులు ఉద్
Read Moreజగిత్యాలలో దారుణం.. మటన్ కత్తితో కోడల్ని హత్య చేసిన మామ
జగిత్యాల జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో కోడల్ని దారుణంగా హత్య చేశాడో మామ. సారంగపూర్ మండలం రేచపల్లికి చెందిన మౌనికను ... మామ
Read MoreAA పేరుతో అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతున్నారు: మంత్రి పొన్నం
రాజన్న సిరిసిల్ల: ప్రధాని మోదీ.. ఎఎ పేరుతో అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతున్నారని ఫైరయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. బుధవారం సిరిసిల
Read Moreజమ్మికుంటలో కాంగ్రెస్ జనగర్జన సక్సెస్
సభకు జాతరలా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు సీఎం రేవంత్
Read Moreప్రతీ పంటకు మద్దతు ధర కల్పిస్తాం
పెద్దపల్లి, వెలుగు : ప్రతీ పంటకు మద్దతు ధర కల్పిస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. కాంగ్రెస్
Read Moreకరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 17.97లక్షల ఓటర్లు
కరీంనగర్ టౌన్,వెలుగు : అభ్యర్థులు, ప్రజల సహకారంతో ఎంపీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకుందామని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. మంగళవారం కల
Read Moreబీజేపీని మళ్లీ గెలిపిస్తే సింగరేణిని అమ్మేస్తారు
గోదావరిఖని, వెలుగు : కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే సింగరేణిని పెట్టుబడిదారులకు అమ్మేస్తారని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్&zwnj
Read Moreప్రతీ పంటకు మద్దతు ధర కల్పిస్తాం
పెద్దపల్లి, వెలుగు : ప్రతీ పంటకు మద్దతు ధర కల్పిస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. కాంగ్రెస్
Read Moreపది ఫలితాల్లో అల్ఫోర్స్ జయకేతనం
కొత్తపల్లి : పదో తరగతి ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు 135 మంది10 జీపీఏ సాధించి రాష్ట్రస్థాయిలో జయకేతనం ఎగరేసినట్లు ఆ స్కూల్ చైర్మన్ నరేందర్ రెడ్డి వ
Read More












