విదేశం
ఆటలో గొడవ.. 8 మంది ఖైదీలు మృతి
జైలులో ఖైదీలు సరదాగా ఆడిన ఆటలో గొడవ జరిగి 8 మంది ఖైదీలు చనిపోయారు. ఈ ఘటన మెక్సికోలోని సెంట్రల్ స్టేట్ జాలిస్కో జైలులో జరిగింది. ఖైదీలు ఆడిన ఆటలో గొడవ
Read More10 వేల మందిపై వ్యాక్సిన్ ట్రయల్స్
త్వరలోనే ఆక్స్ఫర్డ్ రెండో దశ ప్రయోగం స్టార్ట్ మూడో ఫేజ్ కూడా ఉంటుందన్న వర్సిటీ ఫస్ట్ ఫేజ్లో వెయ్యి మందిపై ట్రయల్స్ సక్సెస్ లండన్: ఆక
Read More8ఏళ్ల కిత్రం జరిగిన రాబరీని ఛేదించిన ఆరేళ్ల బుడతడు
ఆరేళ్ల బుడతడు..8ఏళ్ల క్రితం జరిగిన రాబరీని ఛేదించాడు. లాక్ డౌన్ ను ఎత్తివేయడంతో అమెరికా సౌత్ కెరోలినాకు చెందిన జోనాథన్ బ్రూవన్ అతని కుమారుడు నాగ్స్ బ్
Read Moreఇళ్ల మధ్య కూలిన విమానం: ఫ్లైట్ లో 90 మంది ప్రయాణికులు
పాకిస్థాన్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కొద్ది క్షణాల్లో విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుందనగా.. పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన A-320 ఎ
Read Moreచైనా రక్షణ బడ్జెట్ 179 బిలియన్ డాలర్లు
మన కంటే మూడు రెట్లు ఎక్కువ ఈ ఏడాది కేటాయింపుల్లో కొంచమే పెరుగుదల కరోనానే కారణం బీజింగ్: యూఎస్ తర్వాత మిలటరీపై అధికంగా ఖర్చు చేసే దేశంగా పేరు ఉన్
Read Moreపాకిస్తాన్కు షాక్ ఇచ్చిన చైనా
డ్రాగన్ కంట్రీ చైనానే తనకు మంచి దోస్తీ అనుకుంటున్న పాకిస్తాన్కు గట్టి షాక్ తగిలింది. చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్లో చైనా అవినీతికి పాల్పడి
Read Moreనెబర్ కంట్రీస్ పై చైనా కుట్రలు
వైట్ హౌజ్ రిపోర్ట్ లో వెల్లడి వాషింగ్టన్ : నెబర్ కంట్రీపై చైనా చేస్తున్న కుట్రలను అమెరికా బయటపెట్టింది. ఇండియా పైన చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్
Read Moreవరల్డ్ కరోనా: 24 గంటల్లో లక్షా ఆరు వేల కేసులు
ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే 213 దేశాలకు విస్తరించిన మహమ్మారికి రోజూ వేలాది మంది బలవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గత 24 గంటల్ల
Read Moreకరోనా మృతులకు నివాళిగా మూడు రోజులు సంతాప దినాలు
వాషింగ్టన్ : కరోనా మృతులకు ఘనంగా నివాళి అర్పించాలని అమెరికా నిర్ణయించింది. వారిని స్మరించుకునేలా దేశ వ్యాప్తంగా మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించా
Read Moreమా తండ్రిని చంపిన వారిని క్షమిస్తున్నాం
ప్రకటించిన జమాల్ ఖషోగి కుమారులు రియాద్: హత్యకు గురైన సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగి కొడుకులు తమ తండ్రిని చంపిన వారిని క్షమిస్తున్నట్లు శుక్రవారం ప్రకటి
Read Moreజీ7 సదస్సుపై ట్రంప్ కీలక కామెంట్
వాషింగ్టన్: జీ7 సదస్సు నిర్వహణపై ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం కీలక కామెంట్ చేశారు. ఈ ఏడాది మార్చిలో జరగాల్సి జీ 7 శిఖరాగ్ర సమావేశం కరోనా ఎఫెక
Read Moreప్రపంచవ్యాప్తంగా రికవరైనోళ్లు 20 లక్షలు
న్యూఢిల్లీ: కరోనా బారిన పడినోళ్లు కోలుకుంటున్నారు. కేసులతో పాటే రికవరీలూ పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 20,51,407 మంది ఆస్పత్రుల నుంచి డి
Read Moreఅందరికీ ఆహ్వానం : పిల్లిని పెళ్లి చేసుకోనున్న పెళ్లి కుమారుడు
చూసీ చూడంగానే నచ్చేశావే.. అడిగీ అడగాకుండా వచ్చేశావే.. ఎవరినైనా చూడగానే గుండె వేగంగా కొట్టుకుంటుంది…. ప్రపంచమే మర్చిపోయేలా చేస్తుంది.. అదే తొలిచూపు ప్ర
Read More












