విదేశం
మార్చురీకి తీసుకెళ్లాక బతికొచ్చిండు
షాంఘై: చచ్చిపోయాడని డాక్టర్లు ప్రకటించిన ఓ ముసలాయన మార్చురిలో లేచి కూసున్నడు. షాంఘైలోని ఓ ఓల్డేజ్ హోంలో జరిగిందీ ఘటన. హోంలో ఉండే ఓ వృద్ధుడు చనిపోయాడన
Read Moreఇండియా ఎల్లప్పుడూ శాంతి మార్గంలోనే
జర్మనీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ యుద్ధాన్ని ముగించాలని విజ్ఞప్తి బెర్లిన్: ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దండయాత్రపై
Read Moreరష్యా పెట్రోలింగ్ బోట్లను పేల్చేసిన ఉక్రెయిన్
కీవ్: బ్లాక్ సీలోని స్నేక్ ఐలాండ్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న రష్యాకు చెందిన రెండు బోట్లను ఉక్రెయిన్ సైన్యం పేల్చివేసింది. దానికి సంబంధించి బ
Read Moreరష్యా సైనికులను చెచెన్ ఫైటర్లే కాల్చిచంపిన్రు
కీవ్/మాస్కో: యుద్ధంలో అతి క్రూరంగా ఎదుటి వాళ్లను టార్చర్ పెట్టి మరీ హతమార్చే చెచెన్ ఫైటర్ లే బుచా నగరంలో నరమేధానికి పాల్పడ్డారని ఉక్రెయిన్ ఆర్మీ
Read Moreఊరు చిన్నదే.. ఎంజాయ్మెంట్కు మాత్రం తక్కువ లేదు
ఊళ్లో రాతి బిల్డింగ్లు, పురాతన ఆర్కిటెక్చర్, నడిచేందుకు సరిపోయే చిన్న దారులు, పక్కనే పారుతున్న నది, ఎంజాయ్ చేయడానికి బోలెడన్ని ఫెస్టివల్స్, ఈవెంట్స్
Read Moreఉక్రెయిన్ పై దాడులు తీవ్రం చేసిన రష్యా
‘బంకర్ బస్టర్’ బాంబులూ ప్రయోగించింది టన్నెల్స్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పిల్లలు, మహిళలు &nbs
Read Moreబ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు ‘బుల్డోజర్’ సెగ
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు బుల్డోజర్ సెగ తగిలింది. బ్రిటన్ ఎంపీలు స్థానిక చట్టసభల్లో బోరిస్ జాన్సన్ వైఖరిని తప్పుబట్టారు. ఓ వర్గానికి వ్యతిరేకం
Read Moreఅఫ్గాన్ లో ఆత్మాహుతి దాడి.. 50మంది మృతి
అప్ఘనిస్తాన్ లో మరోసారి బాంబు పేలుళ్లు విధ్వంసం సృష్టించాయి. రాజధాని కాబుల్లోని ఓ మసీదు వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 50 మందికి పైగా మృత
Read Moreశ్రీలంకకు కొత్త ప్రధాని
మహిందను తప్పించేందుకు ఒప్పుకున్న గోటబయ రాజపక్స కొలంబో : శ్రీలంకలో నెలకొన్న సంక్షోభానికి ముగింపు పలికేందుకు ప్రెసిడెంట్ గోటబయ రాజపక్స కీలక నిర్
Read Moreఆర్మీ కొత్త వైస్ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు
న్యూఢిల్లీ: ఇండియన్ ఆర్మీ కొత్త వైస్ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు ను
Read Moreభారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. లాక్డౌన్ దిశగా బీజింగ్
బీజింగ్: స్కూళ్లను మూసివేశారు.. బిల్డింగ్లు, కమ్యూనిటీ సంఘాల భవనాలకు తాళాలేశారు.. సామూహిక కరోనా పరీక్షలు చేస్తున్నారు.. ఫుడ్&z
Read Moreరష్యా సోల్జర్లు నన్ను చంపబోయిన్రు
పారాచూట్లతో వచ్చి దాడికి దిగారు: జెలెన్ స్కీ గార్డులు, సిబ్బంది వాళ్లను తరిమికొట్టారన్న ఉక్రెయిన్ ప్రధాని భార్య, పిల్లలతో కలిసి
Read Moreభారత విద్యార్థులకు చైనా అనుమతి
చైనాలో చదువుతూ కొవిడ్ 19 కారణంగా భారత్ తిరిగొచ్చి ఇక్కడే ఉండిపోయిన విద్యార్థులకు డ్రాగన్ కంట్రీ గుడ్ న్యూస్ చెప్పింది. వారిలో కొందరిని దేశంలోకి అనుమతి
Read More












