విదేశం
బ్రిక్స్ దేశాలు సహకారం అందించాలన్న పుతిన్
బీజింగ్/న్యూఢిల్లీ: రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలతో విరుచుకుపడ్డాయని, బ్రిక్స్ దేశాలు తమకు సహకారం అందించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విజ్ఞప్
Read Moreఫ్రాన్స్లో కరోనా విజృంభణ
ప్యారిస్: కొద్ది రోజులుగా ఫ్రాన్స్ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. బుధవారం ఒకే రోజు 95 వేల మందికి పైగా వైరస్ బారిన పడ్డారని అక్కడి వ్యాక్సిన
Read Moreబైడెన్ సర్కారులో అంజలికి కీలక పదవి
వాషింగ్టన్: ప్రముఖ లీగల్ ఎక్స్ పర్ట్, ఇండియన్ అమెరికన్ అంజలి చతుర్వేదిని మాజీ సైనికుల సంక్షేమ విభాగం జనరల్ కౌన్సిల్కు అమెరికా అధ్యక్షుడు బైడెన్ నామి
Read Moreడీజిల్ కోసం ప్రాణాలు పోగొట్టుకుంటున్నప్రజలు
కొలంబో: శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ కోసం రోజుల తరబడి లైన్ లో నిలబడి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుం టున్నారు. తాజాగా గురువారం మరొకరు చనిపోయారు. కలుతర జిల్ల
Read Moreఆపరేషన్ అనంతరం చనిపోయిన బ్రెజిల్ అందగత్తె
బ్రెజిల్ అందగత్తె గ్లేసి కొరియా ఇక లేరు. శస్త్ర చికిత్స అనంతరం ఆమె చనిపోవడంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. కోమాలో ఉన్న ఆమె తిరిగి వస్తుంద
Read Moreచైనాలో భారీ వర్షాలకు ఉప్పొంగుతున్న నదులు
చైనాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు అక్కడి ప్రజలను అతలాకుతలం చేస్తు్న్నాయి. ఏకధాటి వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో కాలువలు,
Read Moreఆఫ్ఘన్ లో భూకంపం..సహాయక చర్యల్లో జాప్యం
అఫ్ఘానిస్తాన్ లో భారీ భూకంపంతో మృతుల సంఖ్య అంతకంతా పెరుగోతోంది. ఖోస్ట్ ప్రావిన్స్ పరిధిలోని పాక్ సరిహద్దులో పక్టికా కేంద్రంగా భూమి కంపించింది. భ
Read More29 నిమిషాల పాటు వృశ్చికాసనం.. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన ఇండియన్
దుబాయ్లో ఉన్న భారతీయ యోగా టీచర్ గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కాడు. 29 నిమిషాల పాటు వృశ్చికాసనం వేసి, ఔరా అనిపించాడు. య&z
Read Moreఅదనపు రుణం కోసం IMFతో శ్రీలంక చర్చలు
శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఇటీవలే శ్రీలంకలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి తమ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయటం పెద్ద సవ
Read Moreఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్
న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రతినిధిగా వ్యవహరిస్తున్న టీఎస్ తిర
Read Moreఅఫ్ఘానిస్తాన్ లో భారీ భూకంపం.. 255 మంది మృతి!
అఫ్ఘానిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.1గా నమోదైంది. నిన్న రాత్రి వచ్చిన భూకంపంతో 255 మంది చనిపోయినట్లు స్థానిక అధికారుల
Read Moreనోబెల్ బహుమతికి రూ.800 కోట్లు
ఉక్రెయిన్ చిన్నారుల కోసం వేలం వేసిన రష్యా జర్నలిస్టు దిమిత్రి న్యూయార్క్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా లక్షలాది మంది ఉక్రెనియన్లు వలసెళ్
Read Moreమాల్దీవుల్లో యోగా డే భగ్నం
అంతర్జాతీయ యోగా డేను భారతదేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖులు, సెల్రబెటీల వరకు యోగా డేలో పాల్గొన్నారు. వీటికి
Read More












