మధ్యప్రదేశ్ లో 150 కిలోల డ్రగ్స్.. 4లక్షల నగదు సీజ్

మధ్యప్రదేశ్ లో 150 కిలోల డ్రగ్స్.. 4లక్షల నగదు సీజ్

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో చందన్ నగర్ పోలీసులు బ్రౌన్ షుగర్ విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. వారి నుంచి భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రూ.  15 కోట్ల విలువ చేసే 150 కిలోల డ్రగ్స్ ను సీజ్ చేశారు. అంతే కాకుండా 4లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.