న్యూఢిల్లీ: రైల్వేలో తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తూ భారత్ రెజ్లర్లు బజరంగ్ పునియా, వినేష్ ఫొగట్ ఇచ్చిన లేఖలను రైల్వేశాఖ ఆమోదించింది. ఈ మేరకు రైల్వే వర్గాలు సమాచారమిచ్చాయి. వారి బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తున్నట్టు ప్రకటించాయి. నిజానికి రాజీనామా చేసిన తర్వాత నోటీస్ పిరియడ్ ఉంటుందని, కానీ రెజర్ల నిర్ణయం మేరకు వారిని రిలీవ్ చేస్తున్నామని ఓ సీనియర్ అధికారి తెలిపారు. నిజానికి ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఫొగట్ కు రిలీవ్ లెటర్ అవసరం. కానీ రైల్వే శాఖ ఆమె రాజీనామాను ఆమోదించడంతో ఎన్నికల్లో పోటీకి అడ్డంకులు తొలిగాయి. కాగా ఇద్దరు రెజ్లర్లు నార్త్ రైల్వేలో విధులు నిర్వహించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ వీరు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
భారత్ రెజ్లర్లు బజరంగ్ పునియా, వినేష్ ఫొగట్ రాజీనామా ఆమోదం
- దేశం
- September 9, 2024
మరిన్ని వార్తలు
-
ఘోరం.. ఫ్రెండ్స్ డబ్బులిస్తానంటే.. రేప్ చేయడానికి ఒప్పుకున్నాడు.. భార్య ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన
-
సంక్రాంతి కానుక : బ్రౌన్ రైస్, షుగర్ ఓకే.. డబ్బులు ఇస్తారా.. ఇవ్వరా..?
-
మనిషా.. రాక్షసుడా : ఫ్యామిలీ మొత్తాన్ని చంపి.. రక్తపు గొడ్డలితో పోలీస్ స్టేషన్ కు
-
మారనున్న ఏఐసీసీ అడ్రస్ 5 దశాబ్దాల తర్వాత షిఫ్ట్ అవుతున్న పార్టీ ఆఫీసు
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.