హైదరాబాద్
బోరబండలో దారుణ హత్య: రాళ్లతో కొట్టి, కత్తులతో పొడిచి చంపి పరారయ్యారు..
హైదరాబాద్: బోరబండ పీఎస్పరిధిలో అర్ధరాత్రి దారుణహత్య జరిగింది. శివాజీనగర్ కు చెందిన భాను అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి,
Read Moreమార్చి 1న లక్ష రేషన్ కార్డులు.. ఒక్క రోజే భారీ మొత్తంలో పంపిణీకి ఏర్పాట్లు
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్ మార్చి 8 తర్వాత మిగతా ప్రాంతాల్లో పంపిణీ! హైదరాబాద్: ఒక్క రోజే లక్
Read Moreత్రిభాషా సూత్రంపై వివాదం వేళ బీజేపీకి షాకిచ్చిన తమిళ నటి...
తమిళనాడులో త్రిభాషా సూత్రంపై వివాదం ముదిరిన వేళ బీజేపీకి షాక్ తగిలింది.. ప్రముఖ నటి బీజేపీ నాయకురాలు రంజనా నచియార్ పార్టీకి రాజీనామా చేశారు.ఆమె
Read Moreక్రికెట్ను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదు: పీసీసీ చీఫ్
హైదరాబాద్: క్రికెట్ను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బండి సంజయ్ విజ్ఞ తతో మాట్లాడితే మంచిదన్నారు.
Read Moreఉద్యోగాలు కల్పనలో బీఆర్ఎస్ ఫెయిల్.. మేం 55 వేల ఉద్యోగాలు ఇచ్చినం: ఎమ్మెల్యే వివేక్
12 ఏండ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం చూసిండ్రు మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 55 వేల ఉద్యోగాలు ఇచ్చినం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస
Read Moreనోరు తెరిస్తే హిందూ, ముస్లిం.. చిల్లర మాటలు మానేయండి: మంత్రి సీతక్క
చేసిన అభివృద్ధి లేదు.. సబ్జెక్టు లేదు ఓట్ల విద్వేషాలు రెచ్చగొట్టవద్దు బండి సంజయ్ పై మంత్రి సీతక్క ఆగ్రహం హైదరాబాద్: కేంద్ర మంత్రి బం
Read MoreMahashivratri Special : తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాలు.. ఉత్సవాలకు సిద్ధమైన శివయ్యలు..!
మహాశివుడికి ఎంతో ఇష్టమైన రోజు మహా శివరాత్రి. అందుకే భక్తులు ఆ రోజంతా శివ నామాన్ని స్మరిస్తారు. రాత్రంతా జాగారం చేస్తారు. భోళా శంకరుడిని ప్రసన్నం చేసుక
Read Moreహైదరాబాద్లో.. డైలీ ఉప్పల్ టూ ఎంజీబీఎస్ రూట్లో.. జర్నీ చేసేటోళ్లకు గుడ్ న్యూస్
హైదరాబాద్: ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు హైదరాబాద్ నగర వాసులకు మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున అంబర్ పేట్ ఫ్లై ఓవర
Read Moreఅద్భుతం తల్లీ అద్భుతం : వీడియో కాల్ ఫోన్ కు కుంభమేళాలో పవిత్ర స్నానం
ఈ ఐడియా అద్భుతం.. మహా అద్బుతం.. ఐడియాలకు ఇండియాలో కొదవ లేని నిరూపిస్తున్నారు జనం. కుంభమేళాలో పవిత్ర స్నానం చేయటం కామన్.. అక్కడికి వెళ్లలేని వాళ్లు తమ
Read Moreఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన ప్రచారం.. 27న పోలింగ్
గురువారం ( ఫిబ్రవరి 27 ) పట్టభద్రుల, టీచర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్,
Read Moreనల్గొండ జిల్లాలో మహాశివరాత్రి మరుసటి రోజు కూడా సెలవు
నల్గొండ: ఫిబ్రవరి 27న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిమిత్తం వినియోగిస్తున్న విద్యాసంస్థలు, కార్యాలయాలకు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్థ
Read Moreహైదరాబాద్ లో పిల్లలను అమ్మే గుజరాత్ ముఠా గుట్టురట్టు : అక్కడ కిడ్నాప్ చేసి ఇక్కడ అమ్మకం
హైదరాబాద్ లో చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. జాయింట్ ఆపరేషన్ చేసిన మల్కాజ్గిరి ఎస్ఓటీ, చైతన్యపురి పోలీసులు నిందితులను అదుపులోకి తీస
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇస్తే.. మేమే తేలుస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కేసులో
Read More












