హైదరాబాద్

దళిత ఎంటర్ప్రెన్యూర్స్కు బడ్జెట్లో 15 శాతం నిధులు కేటాయించాలి: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్: కాంగ్రెస్ హయాంలో ఎస్సీ, ఎస్టీ నిధుల సమస్య లేదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. రుణమాఫీలో దళితులు లేరని.. ఈసారి బడ్జెట్ లో 1

Read More

AP Budget 2025: బడ్జెట్ బుక్లో కలర్ ఎక్కువ.. కంటెంట్ తక్కువ: మాజీ మంత్రి బుగ్గన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రూ. 3లక్షల 22వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది కూటమి ప్ర

Read More

పార్టీ కోసం కష్టపడలేని ఎంతటి నేతనైనా పక్కన పెడతాం: సీఎం రేవంత్

పార్టీ కోసం కష్టపడలేని ఎంతటి నేతనైనా పక్కన పెడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పైరవీల ద్వారా పదవులు రావని.. ప్రోగ్రెస్ చూసి పదవులు వస్తాయని అన్నారు.

Read More

స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాడింది కాంగ్రెస్సే.. దేశాన్ని కాపాడేది కాంగ్రెస్సే: మీనాక్షి నటరాజన్

టీపీసీసీ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వంద సంవత్సరాల క్రితం గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి సవీక

Read More

మహా శివరాత్రి ఆదాయంలో వేములవాడ రాజన్న రికార్డు.. కోటి దాటేసింది..!

రాజన్న సిరిసిల్ల జిల్లా: మహాశివరాత్రి జాతరలో వేములవాడ రాజన్నను 2 లక్షల 60 వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. మహా శివరాత్రి

Read More

ఫిబ్రవరి 1న రూ.84,490 పలికిన తులం బంగారం ధర.. ఇప్పుడు ఎంతకు పోయిందో చూడండి..

2025 ఫిబ్రవరి నెలలో చివరి రోజైన ఫిబ్రవరి 28న బంగారం ధరలు కొనుగోలుదారులకు కాస్తంత ఊరటనిచ్చాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై 540 రూపాయలు తగ్గింది

Read More

జియో ఎలక్ట్రిక్ సైకిల్ వచ్చేస్తోందా..? ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. 400 కిలోమీటర్లు వెళ్లొచ్చంట..!

పారిశ్రామిక దిగ్గజం జియో ఈవీ సెగ్మెంట్ లోకి ఎంట్రీ ఇస్తోందని వార్తలొస్తున్నాయి... త్వరలోనే జియో ఎలక్ట్రిక్ సైకిల్ ను లాంచ్ చేయనుందని టాక్ వినిపిస్తోంద

Read More

స్టాక్ మార్కెట్లో రక్తపాతం.. ఒక్క రోజులోనే రూ.9 లక్షల కోట్ల నష్టం.. నిండా మునిగిన రిటైల్ ఇన్వెస్టర్లు.. ఇప్పుడేం చేయాలి..?

బ్లాక్ ఫ్రైడే.. ఇవాళ (ఫిబ్రవరి 28) స్టాక్ మార్కెట్లో వినిపిస్తున్న పదం ఇది. ఫిబ్రవరి చివరి సెషన్ అయిన ఈ రోజు మార్కెట్లలో రక్తపాతం కనిపించింది. స్మా్ల్

Read More

వరంగల్ మామునూర్ ఎయిర్ పోర్ట్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక విమానాలు ఎగురుడే..

హైదరాబాద్: వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ మేర

Read More

నిరాడంబరానికి నిలువెత్తు నిదర్శనం.. మీనాక్షి నటరాజన్

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ బ్రహ్మచారిణి. చాలా సాదా సీదాగా ఉంటారు. అత్యవసర మీటింగులకు, రాహుల్ ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పుడు

Read More

100 కోట్ల మంది దగ్గర ఖర్చులకు పైసల్లేవ్.. మరో 30 కోట్ల మంది ఇప్పుడిప్పుడే పైసల్ తీస్తుండ్రు

ముంబై: దేశ జనాభా 140 కోట్ల పైగానే ఉన్నా దాదాపు 100 కోట్ల మంది భారతీయుల సంపాదన అంతంత మాత్రమే. వీళ్లు స్వేచ్ఛగా ఖర్చు చేయలేని పరిస్థితి ఉందని  వెంచ

Read More

మగాళ్ల గురించి కాస్త ఆలోచించండని చెప్పి.. టీసీఎస్ మేనేజర్ ఆత్మహత్య..

భార్య వేధింపులకు మరో భర్త బలయ్యాడు.. గత ఏడాది డిసెంబర్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన మరువక ముందే.. అలాంటిదే మరో ఘటన చోటు చేసు

Read More

ఉత్తరాఖండ్ లో ఘోరం: విరిగిపడ్డ మంచు కొండ .. 47 మంది గల్లంతు..

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.. ఉత్తరాఖండ్ లోని ఛమోలీ జిల్లాలో మంచు కొండ విరిగిపడిన ఘటనలో 57మంది కార్మికులు కొండ కింద చిక్కుకుపోయారు. వీరిల

Read More