హైదరాబాద్
నకిలీ ఏసీబీ కాల్స్తో జాగ్రత్త : ఏసీబీ డీజీ విజయ్ కుమార్
అలాంటి ఫోన్స్ వస్తే 1064కి ఫిర్యాదు చేయండి హైదరాబాద్, వెలుగు: నకిలీ ఏసీబీ కాల్స్తో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు ఏసీబీ డీ
Read Moreహైదరాబాద్ కూకట్పల్లిలో విషాదం.. బీటెక్ చదువుతున్న నవవధువు.. పెళ్లైన నెలకే ..
హైదరాబాద్ కూకట్ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువు సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. కూకట్ పల్లి
Read Moreఐపీఎల్ టికెట్లు: SRH ఫస్ట్ రెండు మ్యాచ్ల టికెట్లు బ్లాక్లోకి?
ఐపీఎల్ టికెట్లకు అవే ఇక్కట్లు! తక్కువ రేటు పాసులు నిమిషాల్లోనే ఖతం ఎంత ప్రయత్నించినా బుక్ అవ్వక ఫ్యాన్స్ నిరాశ ఫస్ట్ మ్యాచ్
Read Moreఫోన్ ట్యాపింగ్ సమాచారం ఆర్టీఐ ఇవ్వడం లేదు .. రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్పై చేసిన ఫిర్యాదుపై చర్యల వివరాలను సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద కోరినా అందజేయకపోవడంపై వివర
Read Moreఇన్స్పైర్ ప్రదర్శనకు 50 మంది బీసీ గురుకుల స్టూడెంట్స్ ఎంపిక
హైదరాబాద్, వెలుగు: ఇన్స్పైర్ రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు 50 మంది బీసీ గురుకుల విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ స్టూడెంట్లను బీసీ సంక్షేమ శాఖ మంత్
Read Moreమహిళల్లో ఆత్మ స్థైర్యం పెరిగింది: ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
ముషీరాబాద్, వెలుగు: మహిళల్లో ఆత్మస్థైర్యం పెరిగిందని, సమాజంలో తామూ సగ భాగమంటూ ముందుకు వస్తున్నారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్కోదండరాం చెప్పారు. ఒకప్పుడు ఇంట
Read Moreఆదివాసీ మహిళల ఫొటో ఎగ్జిబిషన్ బాగున్నది: మంత్రి సీతక్క
మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నాం బషీర్బాగ్, వెలుగు: సమాజానికి దూరంగా.. మారుమూల ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ మహిళల జీవిత మూలాలను వెలికి
Read Moreఎక్కువ మంది పిల్లల్ని కనడానికి మహిళలేమైనా ఫ్యాక్టరీలా: సీపీఐ నారాయణ
డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే... డీలిమిటేషన్ అంశంతో జనాభా పెరుగుదల ఆవశ్యకతను తెరపైకి తెచ్చింది. తమిళనాడు సీ
Read Moreజీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో సందడిగా విమెన్స్ డే
హైదరాబాద్సిటీ: జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో శుక్రవారం నిర్వహించిన విమెన్స్డే వేడుకలు సందడిగా సాగాయి. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి, కమిషనర్ ఇలం
Read More15 మంది గాంధీ ఆస్పత్రి డాక్టర్లకు షోకాజ్ నోటీసులు : దామోదర రాజనర్సింహా
పద్మారావునగర్, వెలుగు: హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా ఇటీవల గాంధీ దవాఖానను ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంగా 27 మంది డాక్టర్లు గైర్హాజరు అయినట్టు గ
Read Moreఫాల్కన్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు.. రూ.14 కోట్లు పెట్టి కొన్న విమానం సీజ్..
హైదరాబాద్: ఫాల్కన్ స్కామ్ కేసు దర్యాప్తులో ఈడీ దూకుడుగా ముందుకెళుతోంది. ఫాల్కన్ కేసులో ప్రధాన నిందితుడు అమర్ దీప్ కుమార్ చెందిన ప్రైవేట్ జెట్ విమానాన్
Read Moreపొదుపులో మహిళలే బెస్ట్.. 18 శాతం మంది డబ్బును ఇంట్లోనే దాస్తున్నారు !
కుటుంబ, సామాజిక సమస్యలే కారణం.. పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి ఇది న్యూఢిల్లీ: 2023–24 ఆర్థిక సంవత్సరంలో మనదేశంలోని పట్టణ ప్రాంతాలకు చెందిన
Read Moreతెల్లపులిని దత్తత తీసుకున్న స్కూల్ స్టూడెంట్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: గచ్చిబౌలిలోని ఎన్ఏఎస్ఆర్ బాయ్స్ స్కూల్ స్టూడెంట్లు జూపార్కులో రెండేండ్ల వయసున్న తెల్లపులి(ఉత్సవ్)ని ఏడాది పాటు దత్తత తీస
Read More












