హైదరాబాద్
ఉక్రెయిన్, రష్యా యుద్దం..సుమీ నగరంపై మిస్సైల్ దాడి..21మంది మృతి
ఉక్రెయిన్ పై రష్యా మిస్సైల్స్ తో విరుచుకుపడింది.ఆదివారం ( ఏప్రిల్13) ఉదయం ఉక్రెయిన్ లోని సుమీ నగరంపై రష్యా జరిపిన మిస్సైల్ దాడిలో 21మంది చనిపోయారు.34
Read Moreహైదరాబాద్లో ఘోర ప్రమాదం.. చలానా కోసం బైక్ను ఆపిన ట్రాఫిక్ పోలీస్.. బస్సు కింద పడి వ్యక్తి మృతి
హైదరాబాద్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చలనా కోసం బైక్ ను ఆపడంతో ఒక వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది. పోలీసుల నిర్లక్ష్యానికి వ్యక్తి ప్రాణం పోయిందని
Read Moreఆరెంజ్ అలర్ట్ : రెండు రోజులు ఈ జిల్లాల్లో ఎండలు దంచికొడతాయి.. ఈ జిల్లాలకు మాత్రం చల్లటి వాన కబురు
తెలంగాణలో వాతావరణం గంట గంటకూ మారిపోతుంది. ఉదయం చల్లగా అనిపించినా మధ్యాహ్నం లోపు ఎండలు దంచి కొడుతున్నాయి. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు కనిపిస్తున
Read Moreఏపీలో ఘోర అగ్నిప్రమాదం..బాణసంచా గోడౌన్లో పేలుడు..మంటల్లో నలుగురు సజీవ దహనం
ఏపీలోని అనకాపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం ( ఏప్రిల్ 13) మధ్యాహ్నం ఓ బాణసంచా గోడౌన్ లో పేలుడు సంభవించి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Read Moreఆ మాటలు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయ్.. కుమారుడి హెల్త్ కండిషన్పై పవన్ కల్యాణ్ బిగ్ అప్డేట్
హైదరాబాద్: అగ్ని ప్రమాదంలో గాయపడ్డ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు.
Read Moreనేను పవన్ అభిమానినే.. కవిత వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం: MP అర్వింద్
నిజామాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం కావడం ఏపీ ప్రజల దురదృష్టమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కల
Read Moreచంద్రబాబు ఏ విధంగా వక్ఫ్ చట్టానికి మద్దతు ఇస్తుండు..? ఎంపీ ఓవైసీ
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో కేవలం హిందువులను మాత్రమే ఉద్యోగులుగా కొనసాగిస్తోన్న ఏపీ సీఎం చంద్రబాబు.. వక్ఫ్ బోర్డులో ఇతర మతస్తులను సభ్
Read Moreథేమ్స్ నదిలా మూసీని అభివృద్ధి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: థేమ్స్ నదిలా మూసీని అభివృద్ధి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ఆదివారం (ఏప్రిల్ 13) సైబరాబాద్
Read Moreఅంబేద్కర్ ఆలోచనలను ముందుకు తీసుకుపోయేది ఓన్లీ మోడీ మాత్రమే: కేంద్రమంత్రి బండి సంజయ్
కరీంనగర్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచణలను ముందుకు తీసుకుపోయేది కేవలం ప్రధాని మోడీ మాత్రమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.
Read MoreJob News: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో స్పెషల్ గ్రేడ్ పోస్టులు భర్తీ
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) 558 స్పెషలిస్ట్ గ్రేడ్- IIపోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు
Read Moreఫ్యామిలీతో హైదరాబాద్ చేరుకున్న పవన్.. స్వయంగా కుమారుడిని ఎత్తుకుని..
హైదరాబాద్: ఇటీవల సింగపూర్లో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డ విషయం తెలిస
Read Moreమేమంతా ఒక్కటే మా మధ్య విభేదాల్లేవ్ : బండి సంజయ్
రాజాసింగ్ బీజేపీ కట్టర్ కార్యకర్త: బండి సంజయ్ హైదరాబాద్, వెలుగు: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీ సిద్ధాంతాల కోసం పనిచేసే కట్టర్ కార్యకర్త
Read Moreహైదరాబాద్ లో శ్రీచైతన్య అకాడమీ కొత్త టెస్ట్ ప్రిపరేషన్ సెంటర్
హైదరాబాద్, వెలుగు: శ్రీ చైతన్య అకాడమీ కొత్త టెస్ట్ ప్రిపరేషన్ సెంటర్ను హైదరాబాద్ లోని సుచిత్రలో ప్రారం
Read More












