హైదరాబాద్
హైదరాబాద్ వాటర్బోర్డుకు రూ.3 వేల కోట్లు రావాలె!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల నుంచి రూ.1,876 కోట్లు పెండింగ్ మిషన్భగీరథ నుంచి రూ.250 కోట్లు వినియోగదారుల నుంచిరూ.828 కోట్లు తాజాగా డి
Read MoreMamata Banerjee: ముర్షిదాబాద్ అల్లర్లు..మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు: మమతా బెనర్జీ
వక్ఫ్ సవరణ చట్టం అమలు క్రమంలో పశ్చిమబెంగాల్ చెలరేగిన హింసలో మృతిచెందిన వారి కుటుంబాలకు సీఎం మమతా బెనర్జీ రూ. 10లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ముర్ష
Read More4శాతం ముస్లిం రిజర్వేషన్ బిల్లు..రాష్ట్రపతికి పంపిన కర్ణాటకగవర్నర్
ప్రభుత్వ కాంట్రాక్టులలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల బిల్లు కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కోసం పంపారు. ప్రతిపక్
Read Moreయాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత
యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. 24 ప్యాకెట్లలో అమర్చిన 51.13 కిలోల గంజాయిని భువనగిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన
Read Moreకన్నతల్లి, మాతృభాష, మాతృభూమిని ఎప్పుడూ మరవద్దు: వెంకయ్యనాయుడు
హైదరాబాద్: కన్నతల్లి, మాతృభాష, మాతృభూమిని ఎప్పుడూ మరవద్దని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని హోటల్ దస్పల్లాలో
Read MoreTrump: ట్రంప్కు ఎదురుతిరిగిన ఇండియన్ స్టూడెంట్:వీసాపై కోర్టులో దావా
ట్రంప్ ఇమ్మిగ్రేషన్ సిస్టమ్లో అమెరికాలో వివిధ దేశాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడింది.క్యాంపస్ ఆక్టివిజమ్ పేరుతో అంతర్జాతీయ విద్యార్థ
Read Moreసీఎం, సీఎం కూతురు ఇద్దరికీ హైకోర్టు నోటీసులు
CMRL-ఎక్సోలాజిక్ మంత్లీ పేమెంట్ కేసుకు సంబంధించి కేరళ సీఎం విజయన్, అతని కుమార్తె వీణా విజయన్ కు కేరళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తున
Read MoreHealth tips:తరుచుగా అలసట,బలహీనతతో బాధపడుతున్నారా?.. అయితే C విటమిన్ లోపమే..అధిగమించాలంటే ఇవి తినండి
ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు చాలా ముఖ్యం..ఇవి శరీరానికి శక్తి, ఆరోగ్యాన్నిస్తాయి.ఏదైనా ఒక విటమిన్ లోపం ఉండే అది శరీరం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది.వ
Read Moreలావణ్య ఇంటి ముందు రాజ్ తరుణ్ పేరెంట్స్ ఆందోళన
రాజ్ తరుణ్ లావణ్య వివాదం మళ్లీ మొదలైంది. ఏప్రిల్ 16న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కోకాపేటలోని లావణ్య ఇంటి ముందు ఆందోళనకు దిగారు. లావణ్య
Read Moreగ్రూప్-1 పరీక్షలో భారీ స్కామ్.. CBI విచారణ చేయించాలి: MLA కౌశిక్ రెడ్డి
హైదరాబాద్: గ్రూప్-1 పరీక్షలో భారీ స్కామ్ జరిగిందని బీఆర్ఎస్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మొత్తం 21,093 మంది
Read MoreAmur Falcon:రేడియో ట్యాగ్ ఫాల్కన్ పక్షి..ఆఫ్రికా నుంచి సైబీరియాకు..ఇండియాలో హాల్ట్
అముర్ ఫాల్కన్ పక్షులు..పావురం సైజులో ఉండే ఈ పక్షులు ఖండాంతరాలు దాటి సుదీర్ఘ ప్రయాణం ఆశ్చర్యం కలిగిస్తుంది. వేటాడే పక్షులలో వేల కిలోమీటర్లు ప్రయాణించే
Read MoreiPhone17 Air త్వరలో వచ్చేస్తుందోచ్..దీని ఫీచర్లపై అంచనాలు మామూలుగా లేవు
ఆపిల్ తన సరికొత్త మోడల్ iPhone 17 Airతో ఐఫోన్ లైనప్ ను షేక్ చేయబోతోంది. ఒకప్పుడు మినీని ఐఫోన్17 ప్లస్ భర్తీ చేసినట్లుగా 2025 సిరీస్లో ప్లస్&zwnj
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసు: శ్రవణ్ రావును 5 గంటలు విచారించిన పోలీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు విచారణ ముగిసింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఐదు గంటల పాటు శ్రవణ్ రావు ను ప్రశ్నించారు
Read More












