హైదరాబాద్
కాశ్మీర్ను మర్చిపోమన్న పాక్ ఆర్మీ చీఫ్..ఖాళీ చేయడమే మిగిలిందంటున్న భారత్
హిందువుల కంటే మేం డిఫరెంట్.. అందుకే దేశ విభజన పాక్ ఆర్మీ చీఫ్
Read Moreనీళ్లు వేస్ట్ చేస్తే చెప్పండి.. నజరానా పొందండి.. హైదరాబాద్ జనానికి వాటర్ బోర్డ్ బంపర్ ఆఫర్
నీటి వృథా, అక్రమ కనెక్షన్లపై ఫోకస్ త్వరలో అందుబాటులోకి సేవ్ వాటర్’ యాప్ స్వచ్ఛందంగా సమాచారం ఇవ్వాలని పిలుపు హైదరాబాద్ సిటీ, వెలుగ
Read Moreఅవసరం లేకున్నా.. సిజేరియన్లు చేస్తే కఠిన చర్యలు : మంత్రి దామోదర రాజనర్సింహ
ప్రభుత్వ ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలి హైదరాబాద్, వెలుగు: సరైన కారణం లేకుండా సిజేరియన్లు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్&zw
Read Moreజిల్లాలు మారిన జీహెచ్ఎంలకు జీపీఎఫ్ కష్టాలు..ఏడాదిన్నర దాటినా జడ్పీ ఖాతాల్లోని అమౌంట్ బదిలీ కాలే
కొన్ని జిల్లాల్లో కొత్త సబ్స్క్రిప్షన్ నంబర్ ఇవ్వట్లే అధికారుల నిర్లక్ష్యంతో మైసన్లో హెడ్మాస్టర్ల అకౌంట్లు ఏడాదిన్నర నుంచి సమస్య ప
Read Moreఉస్మానియాలో అరుదైన లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ .. 14 ఏండ్ల బాలుడికి మార్ఫాన్, హెపాటో పల్మోనరీ సిండ్రోమ్
లివర్ దెబ్బతినడంతో తల్లి నుంచి కొంత లివర్ బాలుడికి ట్రాన్స్ ప్లాంట్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్లు.. అభినందించిన మంత్రి దామోదర హైదర
Read Moreమస్తాన్ సాయిలాగే.. రాజ్తరుణ్ను జైలుకు పంపిస్తా: లావణ్య
గండిపేట, వెలుగు: సినీ హీరో రాజ్తరుణ్పై లావణ్య మరోసారి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్తరుణ్ తల్లిదండ్రులు తన ఇంటికి
Read Moreట్రాన్స్ జెండర్లకు సురక్షితమైన వాతావరణం మా బాధ్యత : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ప్రజా రవాణాలో ట్రాన్స్ జెండర్లకు సురక్షిత మైన, గౌరవప్రదమైన వాతావరణం కల్పించడం ఆర్టీసీ బాధ్యత అని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ అన్నారు. ట్ర
Read Moreరెగ్యులరైజ్ చేసే వరకు పోరాటం ఆగదు.. జీఓ నంబర్ 21ను సవరించాల్సిందే: కాంట్రాక్ట్ లెక్చరర్లు
ముషీరాబాద్/బషీర్బాగ్, వెలుగు: రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసేంత వరకు పోరాటం ఆగదని కాంట్రాక్ట్ల
Read Moreతెలంగాణలో గుజరాత్ మోడల్ పార్టీ నిర్మాణం
సికింద్రాబాద్, హైదరాబాద్, నిజామాబాద్ లోక్సభ స్థానాల రివ్యూలో మీనాక్షి నటరాజన్ త్వరలో అబ్జర్వర్ల నియామకం వారి రిపోర్టుల ఆధారంగానే మండల, జిల్లా
Read Moreఅంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
కుల నిర్మూలన కోసం ఆయన ఎంతో పోరాటం చేశారు: వివేక్ వెంకటస్వామి పది మందికి మంచి చేయాలనే కాకా స్ఫూర్తితో ముందుకెళ్తున్నానని వెల్లడి రాబోయే రోజుల్లో
Read Moreఈడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన
అంబర్పేట, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మోత రోహిత్ ఆరోపించా
Read Moreచర్లపల్లి– -దానాపూర్ మధ్య సమ్మర్ ప్రత్యేక రైలు
హైదరాబాద్సిటీ, వెలుగు: వేసవి సెలవుల నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ సందర్భంగా చర్ల
Read Moreసంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుతో 23 మేకలు మృతి
ఝరాసంఘం, వెలుగు: పిడుగుపాటుతో 23 మేకలు చనిపోయిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. బాధితుడు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. ఝరాసంఘం మండలం కు
Read More












