హైదరాబాద్
ఢిల్లీలో మాక్ డ్రిల్.. 15 నిమిషాలు కరెంట్ కట్
రాష్ట్రపతి భవన్, పీఎంవో, హాస్పిటల్స్, ఎమర్జెన్సీ సెంటర్లకు మినహాయింపు న్యూఢిల్లీ, వెలుగు: పాకిస్తాన్పై భారత్ చేపట్టిన
Read Moreఆర్మీని చూసి గర్వపడుతున్న..పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ట్వీట్
హైదరాబాద్, వెలుగు: ఆపరేషన్ సిందూర్ తో రక్షణ రంగంలో భారత దేశ ప్రతిష్టను మన ఆర్మీ మరింత పెంచిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. భారత ఆర్మ
Read Moreత్రిసభ్య కమిటీ ముందుకు ఉద్యోగుల సమస్యలు .. 57 డిమాండ్లపై చర్చించిన జేఏసీ
హైదరాబాద్ ,వెలుగు: ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై చర్చించేందుకు రాష్ట్ర సర్కారు ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీతో ఉద్యోగుల జేఏసీ బుధవారం భేటీ అయింది. కమిటీల
Read Moreస్కూల్ ఎడ్యుకేషన్కు కొత్త డైరెక్టర్ ఎప్పుడో ?
పది రోజుల క్రితం నర్సింహా రెడ్డి బదిలీ ఇంకా కొత్త వారిని నియమించని సర్కార్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కీలకమైన స్కూల్ ఎడ్యుకేష
Read Moreనెక్నాంపూర్ లో గణేశ్ ఆలయ భూములు కాపాడండి..హైడ్రాకు దేవాదాయశాఖ అధికారుల లెటర్
హైదరాబాద్ సిటీ, వెలుగు: దేవాదాయశాఖ భూములను కాపాడాలని ఎండోమెంట్ అధికారులు హైడ్రా కమిషనర్ను కోరారు. గతనెల 25న ఎండోమెంట్ కమిషనర్ లెటర్రాశారు. రంగారెడ్డ
Read Moreహైదరాబాద్లో అరగంట పాటు ఆపరేషన్ అభ్యాస్
హైదరాబాద్లో అరగంట పాటు ‘ఆపరేషన్ అభ్యాస్’ పోలీస్, ఫైర్ సర్వీసెస్, హెల్త్ డిప
Read Moreగౌలిపురా స్లాటర్ హౌస్ను తిరిగి ప్రారంభిస్తాం: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: సంతోశ్నగర్ పరిధిలోని గౌలిపురా మేకల మండీని త్వరలో తిరిగి ప్రారంభిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ చెప్పారు. బుధవారం ఆయన
Read Moreమిస్వరల్డ్ పోటీలకు హైదరాబాద్ సిటీ ముస్తాబు
ఫొటోగ్రాఫర్, వెలుగు : మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న హైదరాబాద్ నగరాన్ని ప్రభుత్వం డిఫరెంట్ థీమ్స్తో ముస్తాబు చేస్తోంది. మెయిన్ రోడ్లతోపాటు
Read Moreరివర్ బోర్డుకు నీటివాటాలను పంచే అధికారం లేదు : సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టులో తెలంగాణ వాదనలు ట్రిబ్యునల్ వాటాల పంపిణీపైనే పర్యవేక్షించాలి బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించేది లేదని స్పష్టం 2021, 2022
Read Moreబాసర ట్రిపుల్ ఐటీ ఇంజనీరింగ్ క్లాసులు జూన్ 4 నుంచి..
నిర్మల్, వెలుగు : బాసర ట్రిపుల్ ఐటీలో 2025 – 26 సంవత్సరం ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించి క్లాస్ల
Read More400 ఏళ్ల క్రితమే భవిష్యత్ చెప్పిన ‘పోతులూరి’ : మంత్రి పొన్నం ప్రభాకర్
ముషీరాబాద్, వెలుగు: 400 ఏళ్ల క్రితమే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి భవిష్యత్చెప్పారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్అన్నారు. వీరబ్రహ
Read Moreఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. హైదరాబాద్లో హైఅలర్ట్
రక్షణ పరంగా కీలక నగరం కావడంతో పోలీసులు అప్రమత్తం మిస్ వరల్డ్ పోటీలూ జరుగుతుండడంతో స్పెషల్ ఫోకస్ డిఫెన్స్ సంస్థలు, ఎయిర్&zw
Read Moreసైన్యం పాటవానికి భారతీయుడిగా గర్వపడుతున్నా : మాజీ సీఎం కేసీఆర్
హైదరాబాద్, వెలుగు: సైన్యం ప్రదర్శించిన సైనిక పాటవానికి ఓ భారతీయుడిగా గర్వపడుతున్నానని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో,
Read More












