హైదరాబాద్
చెట్టు మీద పిడుగు పడి ఇద్దరు పిల్లలు మృతి
ఒకరికి తీవ్రగాయాలు మెదక్ జిల్లాలో ఘటన తూప్రాన్, వెలుగు: చెట్టు మీద పిడుగు పడడంతో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. తూప్రాన్ ఎస్సై శివ
Read Moreఉగ్రవాదాన్ని అణచివేయాలి.. భారత సైనికులకు మనమందరం జై కొట్టాలి: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ట్యాంక్ బండ్, వెలుగు: ఆపరేషన్ సిందూర్లో భాగంగా వీరోచిత పోరాటం చేసిన భారత సైనికులకు ప్రజలందరూ జై కొట్టాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలు
Read Moreమంత్రి సీతక్క యూనిఫైడ్ కౌన్సిల్ టాలెంట్ సెర్చ్ అవార్డుల ప్రదానం
విశ్లేషణాత్మక శక్తితో ఉన్నత శిఖరాలు బషీర్బాగ్, వెలుగు: విశ్లేషణాత్మక శక్తితో ఉన్నత శిఖరాలకు ఎదగాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. యూనిఫైడ్ కౌన
Read Moreప్రభుత్వ శాఖల భూ తగాదాలు పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
చిలప్ చెడ్/కౌడిపల్లి, వెలుగు: రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్, ఫారెస్ట్, - రెవెన్యూ, ఎండోమెంట్ భూములకు సంబంధించి వివాదాలు ఉన్న మ
Read Moreతెలంగాణ రైజింగ్ విజన్ బోర్డులో భాగస్వాములు కండి : సీఎం రేవంత్ రెడ్డి
నోబెల్ గ్రహీత, ఆర్థిక శాస్త్రవేత్త అభిజిత్ బెనర్జీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డులో భాగస్వాములు కావాల
Read Moreస్ట్రీట్ లైట్లు వెలగకపోయినా.. రోడ్లపై చెత్త కనిపించినా బాధ్యులపై చర్యలు తప్పవు
మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక మాన్సూన్ ఏర్పాట్లు, జీహెచ్ఎంసీ అభివృద్ధి పనులపై సమీక్ష హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్రోడ్లపై చెత్త
Read Moreఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకు సిమెంట్, స్టీల్..కంపెనీలతో 3 శాఖల అధికారుల మీటింగ్
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కు తక్కువ ధరకు సిమెంట్, స్టీల్ ను సరఫరా చేయాలని కంపెనీలను ఉన్నతాధికారులు కోరారు. మార్కెట్ రేటు కంటే ఎంత తక్కు
Read Moreహాల్ టికెట్లు ఇవ్వట్లేదని నిజాం స్టూడెంట్ల నిరసన
బషీర్బాగ్, వెలుగు: హాల్ టికెట్లు ఇవ్వట్లేదంటూ బషీర్ బాగ్ లోని నిజాం కాలేజీ స్టూడెంట్లు శనివారం రోడ్డెక్కారు. 75 శాతం అటెండెన్స్ లేదని సాకు చూపుతూ తమ
Read Moreహైదరాబాద్ : నాంపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ.. భవిష్యవాణి స్వర్ణలతకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయింపు
పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక జరగాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నాంపల్లి భోగుట్టలోని 515 మంది లబ్ధి
Read Moreఅన్నదాతలపై.. హమాలీ భారం... క్వింటాల్కు రూ.55 చొప్పన చెల్లిస్తున్న రైతులు
ఈ సీజన్లో 70.13 లక్షల టన్నుల సేకరణ టార్గెట్ రాష్ట్రవ్యాప్తంగా రైతులపై రూ.385.71 కోట్ల భారం 2017 నుంచి హమాలీ చార్జీలపై చేతులెత్తేసిన సర్కారు
Read Moreకోల్కథ ముగిసింది.. ఆర్సీబీతో కేకేఆర్ మ్యాచ్ వర్షార్పణం
బెంగళూరు: అనూహ్యంగా వచ్చిన ఎనిమిది రోజుల విరామం తర్వాత మళ్లీ మొదలైన ఐపీఎల్ను వాన వెంటాడింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలని ఆ
Read Moreఆటల్లో మెరిసిన అందాల భామలు.. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ డే ఈవెంట్
పది విభాగాల్లో పోటీలు.. పాల్గొన్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు హాజరైన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా,
Read Moreతప్పుడు ప్రచారం చేస్తే కేసులు.. మధ్యప్రదేశ్ తరహా చట్టంతీసుకొస్తం: పీసీసీ చీఫ్ మహేశ్
నిజామాబాద్, వెలుగు: సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసేవారిపై సైబర్ క్రైం కింద కేసులు పెడ్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. ఇ
Read More












