హైదరాబాద్

చెట్టు మీద పిడుగు పడి ఇద్దరు పిల్లలు మృతి

ఒకరికి తీవ్రగాయాలు మెదక్  జిల్లాలో ఘటన తూప్రాన్, వెలుగు: చెట్టు మీద పిడుగు పడడంతో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. తూప్రాన్  ఎస్సై శివ

Read More

ఉగ్రవాదాన్ని అణచివేయాలి.. భారత సైనికులకు మనమందరం జై కొట్టాలి: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ట్యాంక్ బండ్, వెలుగు: ఆపరేషన్ సిందూర్​లో భాగంగా వీరోచిత పోరాటం చేసిన భారత సైనికులకు ప్రజలందరూ జై కొట్టాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలు

Read More

మంత్రి సీతక్క యూనిఫైడ్ కౌన్సిల్ టాలెంట్​ సెర్చ్ అవార్డుల ప్రదానం

విశ్లేషణాత్మక శక్తితో ఉన్నత శిఖరాలు బషీర్​బాగ్, వెలుగు: విశ్లేషణాత్మక శక్తితో ఉన్నత శిఖరాలకు ఎదగాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. యూనిఫైడ్ కౌన

Read More

ప్రభుత్వ శాఖల భూ తగాదాలు పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

చిలప్ చెడ్/కౌడిపల్లి, వెలుగు: రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్, ఫారెస్ట్, - రెవెన్యూ, ఎండోమెంట్  భూములకు సంబంధించి వివాదాలు ఉన్న మ

Read More

తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డులో భాగస్వాములు కండి : సీఎం రేవంత్ రెడ్డి

నోబెల్ గ్రహీత, ఆర్థిక శాస్త్రవేత్త అభిజిత్ బెనర్జీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డులో భాగస్వాములు కావాల

Read More

స్ట్రీట్​ లైట్లు వెలగకపోయినా.. రోడ్లపై చెత్త కనిపించినా బాధ్యులపై చర్యలు తప్పవు

మంత్రి పొన్నం ప్రభాకర్​ హెచ్చరిక మాన్సూన్​ ఏర్పాట్లు, జీహెచ్ఎంసీ అభివృద్ధి పనులపై సమీక్ష  హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్​రోడ్లపై చెత్త

Read More

ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకు సిమెంట్, స్టీల్..కంపెనీలతో 3 శాఖల అధికారుల మీటింగ్ 

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కు తక్కువ ధరకు సిమెంట్, స్టీల్ ను సరఫరా చేయాలని కంపెనీలను ఉన్నతాధికారులు కోరారు. మార్కెట్ రేటు కంటే ఎంత తక్కు

Read More

హాల్ ​టికెట్లు ఇవ్వట్లేదని నిజాం స్టూడెంట్ల నిరసన

బషీర్​బాగ్, వెలుగు: హాల్ టికెట్లు ఇవ్వట్లేదంటూ బషీర్ బాగ్ లోని నిజాం కాలేజీ స్టూడెంట్లు శనివారం రోడ్డెక్కారు. 75 శాతం అటెండెన్స్ లేదని సాకు చూపుతూ తమ

Read More

హైదరాబాద్​ : నాంపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ.. భవిష్యవాణి స్వర్ణలతకు డబుల్​ బెడ్​ రూమ్​ ఇల్లు కేటాయింపు

పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక జరగాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నాంపల్లి భోగుట్టలోని  515 మంది లబ్ధి

Read More

అన్నదాతలపై.. హమాలీ భారం... క్వింటాల్​కు రూ.55 చొప్పన చెల్లిస్తున్న రైతులు

ఈ సీజన్​లో 70.13 లక్షల టన్నుల సేకరణ టార్గెట్ రాష్ట్రవ్యాప్తంగా రైతులపై రూ.385.71 కోట్ల భారం 2017 నుంచి హమాలీ చార్జీలపై చేతులెత్తేసిన సర్కారు

Read More

కోల్‌‌‌‌కథ ముగిసింది.. ఆర్సీబీతో కేకేఆర్ మ్యాచ్ వర్షార్పణం

బెంగళూరు: అనూహ్యంగా వచ్చిన ఎనిమిది రోజుల విరామం తర్వాత మళ్లీ మొదలైన ఐపీఎల్‌‌‌‌ను వాన వెంటాడింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలని ఆ

Read More

ఆటల్లో మెరిసిన అందాల భామలు.. గచ్చిబౌలి ఇండోర్​ స్టేడియంలో స్పోర్ట్స్‌ డే ఈవెంట్​

పది విభాగాల్లో పోటీలు.. పాల్గొన్న మిస్​ వరల్డ్​ కంటెస్టెంట్లు హాజరైన బీసీసీఐ వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ రాజీవ్‌‌ శుక్లా,

Read More

తప్పుడు ప్రచారం చేస్తే కేసులు.. మధ్యప్రదేశ్ ​తరహా చట్టంతీసుకొస్తం: పీసీసీ చీఫ్​ మహేశ్​

నిజామాబాద్, వెలుగు: సోషల్​ మీడియాలో అసత్య ప్రచారం చేసేవారిపై సైబర్ ​క్రైం కింద కేసులు పెడ్తామని పీసీసీ చీఫ్​ మహేశ్ ​కుమార్ ​గౌడ్​ హెచ్చరించారు. ఇ

Read More