హైదరాబాద్
625 మంది పోలీసులకు పతకాలు
పోలీసు శాఖలో 9 మంది గ్రేహౌండ్స్ సిబ్బందికి, ఫైర్ సర్వీసెస్లో ఇద్దరికి శౌర్య పతకం అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ప్రభుత్
Read Moreహైదరాబాద్లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు..ఇద్దరు వృద్ధురాళ్ల మెడలో పుస్తెలతాళ్ల చోరీ
మెహిదీపట్నం/ ఇబ్రహీంపట్నం, వెలుగు : సిటీలో ఆదివారం చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఒక్కరోజే ఇద్దరు వృద్ధురాళ్ల మెడలోంచి బంగారు గొలుసులు లాక్కుని పరారయ్యా
Read Moreహైదరాబాద్ లో మూడు నెలల రేషన్ పంపిణీ షురూ
సన్న బియ్యంతో పాటు గోధుమలు, చక్కెర కూడా.. మూడుసార్లు వేలిముద్రలు వేసి, ఒక్కో రోజు గ్యాప్తో తీసుకోవాలి ఈ నెల 30 వరకు అవకాశం సివిల్ సప్
Read Moreశ్రీనివాస్ సేవలు మరవలేనివి : ఎక్సైజ్ అడిషనల్, జాయింట్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి
హైదరాబాద్ సిటీ, వెలుగు: పదవీ విరమణ రోజున చివరి నిమిషం వరకూ తన డ్యూటీని సిన్సియర్గా చేసిన వ్యక్తి గుడ్డొజి శ్రీనివాస్ అని, అతడ
Read Moreడబుల్ ఇండ్లు అర్హులకే ఇయ్యాలె..ప్రతాప్ సింగారంలో బీజేపీ, బీఆర్ఎస్ ఆందోళన
ఇండ్లు వచ్చినా ధర్నాకు దిగిన 30 మంది వచ్చిన డబుల్ఇండ్లు పోతాయని బెదిరించడంతోనే.. ఘట్ కేసర్, వెలుగు : ఘట్కేసర్మండలం పోచారం మున
Read Moreనైజీరియాలో బస్సు బోల్తా..21 మంది మృతి
అబుజా (నైజీరియా): నైజీరియాలో జరిగిన ఘోర ప్రమాదంలో 21 మంది అథ్లెట్స్&zwnj
Read Moreఏ స్కీమ్లోనూ అర్హులకు అన్యాయం జరగొద్దు: సీఎం రేవంత్
ఏ స్కీమ్లోనూ అర్హులకు అన్యాయం జరగొద్దు గత సర్కారు నిర్వాకంతో సమస్యల తిష్ట ఒక్కోటి పరిష్కరిద్దాం.. మంత్రులతో సీఎం రేవంత్ పదేండ్లలో ఇండ్లు ఇవ
Read Moreహైదరాబాద్ లో ఇయ్యాల (జూన్ 02) ప్రజావాణి ఉండదు
హైదరాబాద్ సిటీ, వెలుగు: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణ సందర్భంగా బల్దియా, కలెక్టరేట్, హైడ్రా ఆఫీసుల్లో సోమవారం ప్రజావాణి రద్దు చేశారు.
Read Moreదళిత విద్యార్థి మృతికి కారణమైన.. యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలి : మాల మహానాడు డిమాండ్
బషీర్బాగ్, వెలుగు: దళిత విద్యార్థి మరణానికి కారణమైన విజ్ఞాన్ యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేసి, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మాల మహానాడు రాష్ట్ర అధ్
Read Moreహైదరాబాద్లో స్వరాష్ట్ర పండుగకు సర్వం సిద్ధం
వెలుగు, హైదరాబాద్సిటీ : స్వరాష్ట్ర పండుగకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రేటర్లోని ప్రధాన భవనాలు, చారిత
Read Moreమావోయిస్టులు చర్చలకు సిద్ధమంటుంటే..కేంద్రం కాల్చి చంపుతామంటోంది : ప్రొఫెసర్ జి.హరగోపాల్
ముషీరాబాద్, వెలుగు: మావోయిస్టులు చర్చలకు సిద్ధమంటుంటే చంపుతామని కేంద్ర ప్రభుత్వం మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తోందని ప్రొఫెసర్ జి. హరగోపాల్ అన్నారు. ఆదివ
Read Moreఇయ్యాల జేఈఈ అడ్వాన్స్డ్ రిజల్ట్
హైదరాబాద్, వెలుగు: దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ డ్ –2025 ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. ఉదయం10గంటలకు ఐఐటీ కాన్
Read Moreతెలంగాణ ఆవిర్భావ వేడుకలు..పరేడ్ గ్రౌండ్లో జెండా ఎగరేయనున్న సీఎం రేవంత్
పరేడ్ గ్రౌండ్లో జెండా ఎగరేయనున్న సీఎం రేవంత్ ప్రత్యేక అతిథిగా జపాన్లోని కితాక్యూషూ సిటీ మేయర్ ప్రజలకు సీఎం రేవంత్ శుభాకాంక
Read More












