హైదరాబాద్

హైదరాబాద్లో అడ్వకేట్ కిడ్నాప్.. 24 గంటల్లో కాపాడిన పోలీసులు

ఎల్బీనగర్, వెలుగు: వనస్థలిపురంలో హైకోర్టు అడ్వకేట్ కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఈ కేసులో వెంటనే స్పందించిన పోలీసులు 24 గంటల్లోనే కిడ్నాపర్లను ట్రెస్ చే

Read More

ఆలయ భూమి కబ్జాదారులపై కలెక్టర్ జాలి చూపిస్తున్నరు: బీజేపీ లీడర్ మాధవీలత

బషీర్​బాగ్, వెలుగు: ఫలక్​నుమాలోని పంచలింగాల ఆలయ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని బీజేపీ లీడర్ మాధవీలత కోరారు. ఇదే విషయంపై రాష్ట్రీయ వానరసేన ఆధ్వర్యంల

Read More

వివేక్కు మంత్రి పదవి ఇవ్వడంపై సంబురాలు.. మాల ఉద్యోగులు, అంబేడ్కర్ సేవా సంఘాల వేడుకలు

ఇబ్రహీంపట్నం, వెలుగు: మంత్రివర్గంలో గడ్డం వివేక్ వెంకటస్వామికి చోటు ఇవ్వడం హర్షనీయమని రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం నాయకుడు భర్తాకి కరుణాకర్ అన్నారు. సోమవ

Read More

ఏపీకే ఫైల్ పంపి రూ. 4 లక్షలు స్వాహా... ప్రభుత్వ ఉద్యోగిని బురిడీ కొట్టించిన స్కామర్స్

బ్యాంకు అకౌంట్​లో అడ్రస్​ తప్పు ఉందంటూ మోసం బషీర్​బాగ్, వెలుగు: బ్యాంక్  ఖాతాకు లింకుగా ఉన్న అడ్రస్ తప్పుగా ఉందని నమ్మించి సైబర్​ నేరగాళ్

Read More

బస్ పాస్ రేట్లు పెరిగినయ్... ఆర్డినరీ పాస్లపై 23 శాతం పెంచిన ఆర్టీసీ

స్టూడెంట్​ బస్​ పాస్​లపై 50 శాతం ఇక మెట్రో ఎక్స్​ప్రెస్​లలోనూ విద్యార్థులకు అనుమతి సోమవారం నుంచే అమల్లోకి వచ్చిన కొత్త రేట్లు హైదరాబాద్​సి

Read More

ఐటీ కారిడార్లో వరద కట్టడికి చర్యలు.. దుర్గం చెరువు, కాలువలను ప‌‌‌‌‌‌‌‌రిశీలించిన హైడ్రా క‌‌‌‌‌‌‌‌మిష‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌

మాదాపూర్/ గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్​లో వరద ముంపు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ సోమవారం  (జూన్ 10)  పరిశీలించారు. నాలాల్లో వ‌&

Read More

జులై 15 వరకు టీచర్ల సర్దుబాటు విద్యాశాఖ ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్ ప్లస్ టీచర్లను అవసరమైన స్కూళ్లకు సర్దుబాటు చేసే అధికారాన్ని ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. టీచర్ల సర్దుబాటు ప

Read More

ఇందిరమ్మ లబ్ధిదారులకు రూ.99 కోట్ల చెల్లింపు..ఇప్పటికే 388 ఇండ్ల నిర్మాణాలు పూర్తి: మంత్రి పొంగులేటి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా 388 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయినట్లు, గృహ ప్రవేశాలకు సిద్ధమవుతున్నాయని హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రె

Read More

క్రిటికల్ మినరల్స్కు ప్రపంచవ్యాప్త పోటీ.. జియో ఫిజిక్స్ సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఎల్బీనగర్, వెలుగు: క్రిటికల్ మినరల్స్​కు ప్రపంచవ్యాప్తంగా పోటీ ఉందని, భారత్​కు భవిష్యత్తులో మరింత అవసరమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్​రెడ్డి

Read More

హెచ్ఎండీఏ ప్లాట్స్ ఫర్ సేల్.. త్వరలో వేలం పాటలు

 ల్యాండ్ పూలింగ్​ ద్వారా పెద్దమొత్తంలో భూముల సేకరణ అభివృద్ధి చేసి లేఅవుట్స్ సిద్ధం చేసిన అధికారులు   వేలం కోసం ప్రభుత్వానికి ప్రతిపాద

Read More

అంతా ఇంజినీర్లే చేశారు.. బ్యారేజీల లొకేషన్ల మార్పు, నీటి నిల్వ వాళ్ల నిర్ణయమే: హరీశ్రావు

నీళ్లు నింపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలివ్వలేదు మహారాష్ట్ర అభ్యంతరాలు, సీడబ్ల్యూసీ సిఫార్సుల మేరకే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చినం కాళే

Read More