హైదరాబాద్
జులై 1 వరకు పలు స్పెషల్ రైళ్లు పొడిగింపు
సికింద్రాబాద్, వెలుగు : ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు వివిధ మార్గాల్లో నడుస్తున్న 20 స్పెషల్ట్రైన్లను ఏప్రిల్ 1 నుంచి జులై1 వరకు పొడిగిస్తున్నట్లు
Read Moreఐఎంజీబీ భూములపై హైకోర్టులో పిల్స్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లో ఎకరం ధర రూ.50 వేలు చొప్పున 855 ఎకరాలను క్రీడల అభివృద్ధి పేరుతో ఐఎంజీ–భరత అనే బోగస్ సంస్థకు ఇవ్వడంపై
Read Moreడంపింగ్ చెత్తకు నిప్పు..రెండు రోజుల్లో పరిష్కరిస్తామన్న బల్దియా
కంప్లయింట్ ఇచ్చిన వ్యక్తికి సిబ్బంది వింత సమాధానం గంటల పాటు తగలబడుతున్నా స్పందించలే.. పని చేయని మై జీహెచ్ఎంసీ’ యాప్ హైదర
Read Moreజల్సాలు చేసేందుకు బైక్ చోరీలు .. 17 బైకులు స్వాధీనం
జీడిమెట్ల, వెలుగు: జల్సాలు చేసేందుకు బైక్ లు చోరీ చేస్తోన్న ముఠాను జీడిమెట్ల పోలీసులు పట్టుకున్నారు. 17 బైక్లను స్వాధీనం చేసుకుని ముగ్గురిని రిమాండ్
Read Moreగంజాయి కేసులో ఒకరిని ఇరికించబోయి.. నలుగురు వ్యక్తులు ఇరుక్కున్నారు
పరిగి వెలుగు : ఓ వ్యక్తిపై కుట్ర పన్ని గంజాయి కేసు మోపేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు ఇరుక్కుపోయారు. మంగళవారం పరిగి డీఎస్పీ మీడియా సమావేశం
Read Moreతాగునీటి కోసం .. తెలంగాణ సమ్మర్ యాక్షన్ ప్లాన్
ఏప్రిల్ రెండో వారంలో రిజర్వాయర్ల నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ శాంతి కుమారి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో
Read Moreపోక్సో కేసులో నిందితుడికి .. ఐదేండ్ల శిక్ష, రూ.12వేల ఫైన్
సికింద్రాబాద్, వెలుగు : బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడికి నాంపల్లి సెషన్స్ కోర్టు ఐదేండ్ల జైలు శిక్ష, రూ.12వేల ఫైన్ విధిస్తూ మంగళవారం
Read Moreరైతులు ఆందోళన చెందొద్దు : శరత్ చంద్రారెడ్డి
ఘట్ కేసర్, వెలుగు : రైతులు ఆందోళన చెందొద్దని ప్రభుత్వం ఆదుకుంటుందని మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి తెలిపారు. ఘట్ కేసర్ టౌన్ న
Read Moreఎలివేటెడ్ కారిడార్ పనులపై..సర్కార్ ఫోకస్
భూ సేకరణను త్వరగా పూర్తిచేయాలని హెచ్ఎండీఏ, కంటోన్మెంట్ అధికారుల నిర్ణయం పనుల పురోగతిపై ప్రత్యేక సమావేశం భూముల అప్పగింత, ప్రణాళికలపై చర్చ
Read Moreపర్మిషన్ ఇవ్వకున్నా .. డీజే పెట్టిన రిసార్ట్ ఓనర్ పై కేసు
ఘట్ కేసర్, వెలుగు: పర్మిషన్ ఇవ్వకున్నా.. డీజే, లౌడ్ స్పీకర్లు పెట్టి ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన ఓ రిసార్ట్ ఓనర్ పై కేసు నమోదైంది. ఘట్ కేసర్ ఎస్ఐ శ్రీ
Read Moreవిస్తరిస్తున్న తెలంగాణ నాటక రంగం !
1900 సంవత్సరాల ప్రాంతంలో తెలుగు గ్రామీణ ప్రాంతాలలో జానపద గ్రామీణ వృత్తి కళారూపాల ప్రదర్శనలు జరుగుతున్న కాలంలోనే నాటకం ప్రజల అందరి మన్ననలు పొందిం
Read Moreఇవాళ రాజేంద్రనగర్లో ట్రాఫిక్ ఆంక్షలు
గచ్చిబౌలి, వెలుగు : రాజేంద్రనగర్లో కొత్తగా నిర్మించనున్న హైకోర్టు బిల్డింగ్కు బుధవారం భూమి పూజ చేయనున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు చీఫ్జస్టిస్లు,
Read Moreహైదరాబాద్ vs ముంబై..సాయంత్రం 4.30 నుంచే స్టేడియంలోకి అనుమతి
హైదరాబాద్ వర్సెస్ ముంబై మ్యాచ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు 2,800 మంది పోలీసులు, 360 సీసీ కెమెరాలతో నిఘా రాచకొండ సీపీ తరుణ్ జోషి ఉప్ప
Read More












