హైదరాబాద్
Good Health : ఈ డ్రై ఫ్రూట్స్ ఇడ్లీని టిఫిన్.. స్నాక్స్గా తీసుకోవచ్చు.. డిన్నర్గా తినొచ్చు..!
ఇడ్లీ, దోశె, ఉప్మా.. బ్రేక్ పాస్ట్ లో మాత్రమే తింటారు చాలామంది. అయితే, వీటినే కొంచెం వెరైటీగా చేసుకుంటే సాయంత్రం స్నాక్ గా, డిన్నర్ ఐటమ్ కూడా తి
Read Moreమియాపూర్ మెట్రో రైల్ డిపోలో అగ్ని ప్రమాదం
మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో స్టేషన్ డిపోలో గల చెత్త డంపింగ్ ప్రాంతంలో మంగళవారం ఉదయం మంటలు చెలరేగాయి. సమ
Read Moreఫోన్ ట్యాపింగ్: కాంగ్రెస్ నేతల అసత్య ప్రచారంపై కోర్టుకు వెళ్తా: కేటీఆర్
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్ట్ చేయడానికే కాంగ్రెస్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ డ్రామాలు తెరమీదకు తెచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
Read Moreకిలో వెండి 82 వేల రూపాయలా.. దివాళీకి లక్ష అవుతుందా..!
బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా వెండి ధరలు రోజురోజు పెరుగుతున్నాయి. 2024, ఏప్రిల్ 2వ తేదీన కిలో వెండి 82 వేల రూపా
Read Moreహైదరాబాద్ డ్రైనేజ్ పైప్ లైన్ గోతిలో పడి వృద్ధుడు మృతి
హైదరాబాద్: నగరంలోని టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద సంగటన చోటుచేసుకుంది. అదిత్యనగర్ లో జలమండలి నిర్లక్ష్యానికి ఒకరు ప్రాణాలు కోల్పోయ
Read Moreఏప్రిల్ 6 వరకు భుజంగరావు, తిరుపతన్నకు జ్యుడిషియల్ రిమాండ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు భుజంగ రావు, తిరుపతన్నల కస్టడీ ఇవాళ్టితో(2024 ఏప్రిల్ 2) ముగిసింద
Read Moreఫోన్ ట్యాపింగ్: ఎస్ఐబీ కేంద్రంగా ఆపరేషన్ పొలిటికల్ లీడర్స్
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కథంతా బీఆర్ఎస్ సుప్రీం కనుసన్నల్లోనే నడిచినట్లు వెల్లడైంది. గత బీఆర్&zw
Read Moreఆగస్ట్ 15 నాటికి సీతారామ జలాలు: తుమ్మల
సీతారామ ప్రాజెక్టు ద్వారా ఆగస్టు 15కల్లా కనీసం లక్షన్నర ఎకరాలకు గోదావరి జలాలు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సోమవారం ఖమ్
Read Moreసర్వనాశనం చేసింది నువ్వు కాదా: మంత్రి ఉత్తమ్
వాస్తవాలను వక్రీకరించడం మాజీ సీఎం కేసీఆర్కే చెల్లిందని.. సూర్యాపేట జిల్లాలో ఆదివారం ఆయన మాట్లాడిన ప్రతి మాట పచ్చి అబద్ధమని ఇరిగేషన్ శాఖ మంత్రి
Read Moreనువ్వు కట్టిన కాళేశ్వరంలో తోడనీకి నీళ్లేవి : భట్టి విక్రమార్క
న్యూఢిల్లీ, వెలుగు : గత వానా కాలంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉందని.. ప్రస్తుతం ఏ రిజర్వాయర్లో, ఏ కుంటలో నీళ్లు లేకపోయినా అది కేసీఆర్ పు
Read Moreజనరేటర్తో ప్రెస్మీట్ పెట్టి..కరెంట్ పోయిందంటవా : ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు : వాస్తవాలను వక్రీకరించడం కేసీఆర్కే చెల్లిందని, సూర్యాపేట జిల్లాలో ఆదివారం ఆయన మాట్లాడిన ప్రతి మాట పచ్చి అబద్ధమని ఇరిగేషన్ శ
Read Moreఉప్పల్ ప్రెస్ క్లబ్ లో ఈటల బాధితుల సంఘం ప్రెస్ మీట్..దాడికి పాల్పడిన బీజేపీ నేతలు
ఉప్పల్, వెలుగు : ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ అభిప్రాయాలను తెలుపుకునే అధికారం ఉందని, భారత రాజ్యాంగం కల్పించిన హక్కును బీజేపీ నేతలు కాలరాయాలని
Read Moreరూ.151 చెల్లిస్తే.. ఇంటికే రాములోరి తలంబ్రాలు
హైదరాబాద్,వెలుగు : శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించే సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని టీఎస్
Read More












