హైదరాబాద్

ఇవాళ కేఆర్ఎంబీ మీటింగ్ లేనట్టే!

హైదరాబాద్, వెలుగు :  తాగునీటి సరఫరాపై కృష్ణా రివర్ మేనేజ్​మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) నిర్వహించాలనుకున్న త్రీ మెంబర్ కమిటీ సమావేశం వాయిదా పడనున్నది.

Read More

బీఆర్ఎస్​ కార్పొరేటర్​ ప్రభుత్వ భూముల కబ్జాలపై చర్యలు తీసుకోండి : ఆకుల సతీశ్

జీడిమెట్ల, వెలుగు :  నిజాంపేట్ కార్పొరేషన్​ బీఆర్ఎస్​ కార్పొరేటర్​ కబ్జాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ  బీజేపీ అధ్యక్షుడు ఆకుల సతీశ్​ బుధవారం

Read More

దళితులందరూ కాంగ్రెస్ వెంటే ఉన్నారు : సత్యనారాయణ

 మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హైదరాబాద్, వెలుగు :  దళితులందరూ కాంగ్రెస్ వెంటే ఉన్నారని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి

Read More

బండి సంజయ్‌ని అరెస్టు చేయొద్దు..ఆదేశించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు :  ఉప్పల్, మేడి పల్లి పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో బీజేపీ నాయకుడు బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. హోలీ పండుగ

Read More

సీఎం రేవంత్​తో గల్ఫ్ జేఏసీ నేతల భేటీ

 గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఎక్స్​గ్రేషియాపై కృతజ్ఞతలు హైదరాబాద్, వెలుగు :  తెలంగాణ గల్ఫ్ కార్మికుల జేఏసీ బృందం సీఎం రేవంత్ రెడ్డిని బుధ

Read More

బూత్ కమిటీలపైనే బీజేపీ ఫోకస్

     వాటిద్వారే ఓటర్లను కలవాలని ప్లాన్​     ప్రతి పోలింగ్ బూత్​లో ఎక్కువ ఓట్లు పడేలా ప్రణాళిక     

Read More

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన జవాన్ యాదయ్య ఫ్యామిలీ

 హైదరాబాద్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లెకు చెందిన జవాన్ యాదయ్య ఫ్యామిలీ మెంబర్స్ బుధవారం కలి

Read More

ఫీజు రీయింబర్స్ మెంట్..బకాయిలు రిలీజ్ చేయండి

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు కాలేజీల్లోని స్టూడెంట్ల స్కాలర్ షిప్​లు, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని ప్రైవేటు డ

Read More

హోంగార్డు కుటుంబానికి రూ. 2.25 లక్షల ఆర్థికసాయం

ఓయూ,వెలుగు : హోంగార్డు కుటుంబానికి ఓయూ పోలీసులు ఆర్థికసాయం అందించారు. ఎం.సుధాకర్​ హోంగార్డు గా ఓయూ పీఎస్ లో చేస్తూ గత ఫిబ్రవరి 28న గుండెపోటుతో చనిపోయా

Read More

జీఎస్టీ ఇన్​కం మస్త్

   2023-24లో రూ.40,650 కోట్ల ఆదాయం    2022-23తో పోలిస్తే రూ.4 వేల కోట్లు పెరుగుదల    పెట్రోల్, లిక్కర్ పై వ్యాట్​

Read More

పేదల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం : వీర్లపల్లి శంకర్  

షాద్ నగర్,వెలుగు :  బడుగు, బలహీన మైనార్టీ పేదల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నా

Read More

పోలీసుల అదుపులో ఓఎస్డీ వేణుగోపాల్‌‌రావు

    టాస్క్​ఫోర్స్​ మాజీ డీసీపీ రాధాకిషన్​రావు వాంగ్మూలం ఆధారంగా నోటీసులు     బంజారాహిల్స్‌‌‌‌ పీఎస్&

Read More

కాంగ్రెస్ లో చేరిన ఘనాపూర్ మాజీ సర్పంచ్​లు

చేవెళ్ల, వెలుగు :  కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి తెలిపారు. బుధవారం రంగారెడ్డి జిల్లా చేవ

Read More