హైదరాబాద్
ఇవాళ కేఆర్ఎంబీ మీటింగ్ లేనట్టే!
హైదరాబాద్, వెలుగు : తాగునీటి సరఫరాపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) నిర్వహించాలనుకున్న త్రీ మెంబర్ కమిటీ సమావేశం వాయిదా పడనున్నది.
Read Moreబీఆర్ఎస్ కార్పొరేటర్ ప్రభుత్వ భూముల కబ్జాలపై చర్యలు తీసుకోండి : ఆకుల సతీశ్
జీడిమెట్ల, వెలుగు : నిజాంపేట్ కార్పొరేషన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ కబ్జాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ అధ్యక్షుడు ఆకుల సతీశ్ బుధవారం
Read Moreదళితులందరూ కాంగ్రెస్ వెంటే ఉన్నారు : సత్యనారాయణ
మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హైదరాబాద్, వెలుగు : దళితులందరూ కాంగ్రెస్ వెంటే ఉన్నారని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి
Read Moreబండి సంజయ్ని అరెస్టు చేయొద్దు..ఆదేశించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు : ఉప్పల్, మేడి పల్లి పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో బీజేపీ నాయకుడు బండి సంజయ్కు హైకోర్టులో ఊరట లభించింది. హోలీ పండుగ
Read Moreసీఎం రేవంత్తో గల్ఫ్ జేఏసీ నేతల భేటీ
గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియాపై కృతజ్ఞతలు హైదరాబాద్, వెలుగు : తెలంగాణ గల్ఫ్ కార్మికుల జేఏసీ బృందం సీఎం రేవంత్ రెడ్డిని బుధ
Read Moreబూత్ కమిటీలపైనే బీజేపీ ఫోకస్
వాటిద్వారే ఓటర్లను కలవాలని ప్లాన్ ప్రతి పోలింగ్ బూత్లో ఎక్కువ ఓట్లు పడేలా ప్రణాళిక
Read Moreసీఎంకు కృతజ్ఞతలు తెలిపిన జవాన్ యాదయ్య ఫ్యామిలీ
హైదరాబాద్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లెకు చెందిన జవాన్ యాదయ్య ఫ్యామిలీ మెంబర్స్ బుధవారం కలి
Read Moreఫీజు రీయింబర్స్ మెంట్..బకాయిలు రిలీజ్ చేయండి
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు కాలేజీల్లోని స్టూడెంట్ల స్కాలర్ షిప్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని ప్రైవేటు డ
Read Moreహోంగార్డు కుటుంబానికి రూ. 2.25 లక్షల ఆర్థికసాయం
ఓయూ,వెలుగు : హోంగార్డు కుటుంబానికి ఓయూ పోలీసులు ఆర్థికసాయం అందించారు. ఎం.సుధాకర్ హోంగార్డు గా ఓయూ పీఎస్ లో చేస్తూ గత ఫిబ్రవరి 28న గుండెపోటుతో చనిపోయా
Read Moreజీఎస్టీ ఇన్కం మస్త్
2023-24లో రూ.40,650 కోట్ల ఆదాయం 2022-23తో పోలిస్తే రూ.4 వేల కోట్లు పెరుగుదల పెట్రోల్, లిక్కర్ పై వ్యాట్
Read Moreపేదల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం : వీర్లపల్లి శంకర్
షాద్ నగర్,వెలుగు : బడుగు, బలహీన మైనార్టీ పేదల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నా
Read Moreపోలీసుల అదుపులో ఓఎస్డీ వేణుగోపాల్రావు
టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు వాంగ్మూలం ఆధారంగా నోటీసులు బంజారాహిల్స్ పీఎస్&
Read Moreకాంగ్రెస్ లో చేరిన ఘనాపూర్ మాజీ సర్పంచ్లు
చేవెళ్ల, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి తెలిపారు. బుధవారం రంగారెడ్డి జిల్లా చేవ
Read More












