హైదరాబాద్
తెలంగాణలో మంచినీటి సరఫరా తగ్గింది10 శాతమే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తాగునీటికి ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవసరమైతే తాగునీటి సరఫరా కోసం ఇ
Read Moreడిమాండ్ ఉన్నా ఈ రూట్లలో ఏసీ బస్సులు నడపట్లే
గ్రేటర్సిటీ పరిధిలో తిరుగుతున్న ఆర్టీసీ ఏసీ బస్సులు ఎక్కేందుకు జనం ఇంట్రస్ట్చూపించడం లేదు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నా ఏసీ బస్సుల వైపు చూడడం లేదు.
Read Moreమేడిగడ్డ డిజైన్లు చేసిందెవరు?
కాళేశ్వరం అక్రమాలపై ప్రభుత్వం చేపట్టిన ఎంక్వైరీలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాళేశ్వరం డిజైన్లను గత ప్రభుత్వ పెద్దలు తరచూ మార్చారని.. తాము
Read Moreతెలంగాణ ఎలక్షన్స్ : ఇందూరు ఇంద్రజాలం .. ఆ రెండు హాట్ సీట్లే
రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ సీట్ల గెలుపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి హోంవర్క్ చేస్తున్నారు. ఎక్కువ స్థానాల్లో పార్టీ జెండా ఎగురవేసి తనకు సీఎంగా అవకాశం ఇచ
Read Moreసనత్ నగర్ లో డ్రగ్స్ కలకలం.. ఐదుగురు యువకులు అరెస్ట్
ఇటీవల హైదరాబాద్ సీటీలో డ్రగ్స్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతుండడంతో యువత.. దానికి అడిక్ట్ అవుతున్నారు. దీనిపై రాష
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసు.. ఇవాళ్టితో ముగియనున్న రాధాకిషన్ రావు కస్టడీ
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏప్రిల్ 10 బుధవారంతో టాస్క్ ఫోర్స్ మాజీ డిసిపి రాధా కిషన్ రావు కస్టడీ ముగియనుంది. ఇవాళ రాధా కిషన్ ను కోర్టులో హాజరుపరచనున్నారు ప
Read Moreబీజేపీలో కుదరని సయోధ్య..ఎంపీ అభ్యర్థుల ఎంపికపై నేతల్లో అసంతృప్తి
3 స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని అధిష్టానంపై ఒత్తిడి పనిచేయని బుజ్జగింపులు పార్టీ కార్యక్రమాలకు రాజాసింగ్, సీనియర్ నేతలు ద
Read Moreచెక్కులు..చిక్కులు .. జీహెచ్ఎంసీకు ఇచ్చే ట్యాక్స్ చెక్కులు బౌన్స్
బ్యాంక్ అకౌంట్లలో నగదు లేకున్నా చెక్కులు ఇస్తున్న జనం గతేడాది రూ. 300 కోట్ల ఆదాయం పెండింగ్ ఈ ఏడాది నుంచి బంద్ పెట్టాలనే యోచన హైదరాబ
Read Moreకాళేశ్వరం బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: సీఎం రేవంత్ రెడ్డికి సీపీఎం లేఖ
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. మంగళవారం సీఎం రేవంత్రెడ్డికి సీపీఎం రాష్ట్ర
Read Moreప్రాజెక్టుల్లో నీళ్లు డెడ్ స్టోరేజీకి .. కృష్ణా, గోదావరి బేసిన్లలో పడిపోతున్న వాటర్ లెవెల్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు చాలా వేగంగా పడిపోతున్నాయి. నాలుగు నెలల్లోనే ప్రాజెక్టుల్లో నీళ్లు డెడ్ స్టోరేజీ లెవ
Read Moreదేశంలో మరోసారి బీజేపీదే అధికారం
హైదరాబాద్, వెలుగు: దేశంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రాబోతున్నదని, దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నదని పంచాగ శ్రవణ కర్త సూర్యనారాయణమూర్తి త
Read Moreరాహుల్ను ప్రధానిని చేద్దాం: మంత్రి శ్రీధర్బాబు
కాటారం, వెలుగు: రాహుల్గాంధీని ప్రధానిని చేద్దామని ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్బాబు కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. పెద్దపల్లిలో పార్టీ
Read Moreపార్టీ ఫిరాయింపులపై నేను మాట్లాడను : జగ్గారెడ్డి
హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపులపై మాట్లాడనని, ఎందుకంటే తానే ఇప్పటి వరకు రెండు పార్టీలు మారానని కాంగ్రెస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల
Read More












