హైదరాబాద్
మాదిగలకు కాంగ్రెస్ తగిన సీట్లు ఇవ్వాలి
ఓయూ విద్యార్థి సంఘాల నిరసన ఓయూ,వెలుగు : లోక్ సభ టికెట్లలో మాదిగలకు తగిన సీట్లు కేటాయించాలని ఓయూలో విద్యార్థి సం
Read Moreపశువుల రవాణా.. ఇద్దరు అరెస్ట్
ఘట్ కేసర్, వెలుగు : పశువులను కంటైనర్ లో తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన ఘటన ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్ స్పెక్టర్ ఎ
Read Moreహరీశ్ అక్రమాలను బయటపెడతం
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఫైర్ శామీర్ పేట వెలుగు : లోక్ సభ ఎన్నికల అనంతరం ఎమ్మెల్యే హరీశ్రావు అక్రమాల బం
Read Moreఆ అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదు: కిషన్ రెడ్డి
సికింద్రాబాద్,వెలుగు : కొందరు ప్రశ్నించినంత మాత్రాన జవాబు చెప్పాల్సిన అవసరం తనకు లేదని, ప్రజలకు, మీడియాకే చెప్తానని కేంద్ర మంత్రి కిషన్ రె
Read Moreరన్నింగ్ కారులో మంటలు
గండిపేట్,వెలుగు : రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి కాలిపోయిన ఘటన శివరాంపల్లిలో చోటు చేసుకుంది. శనివారం రాత్రి ఆరాంఘర్ నుంచి
Read Moreఆర్టీసీ కార్మికుల బకాయిలు చెల్లించాలి
టీఎస్ఆర్టీసీ స్టాఫ్అండ్ వర్కర్స్ఫెడరేషన్ హైదరాబాద్,వెలుగు : ఆర్టీసీ కార్మికుల బకాయిలను వెంటనే చెల్లించాలని టీఎస్
Read Moreఎస్ బీఐ కాంట్రాక్టు వర్కర్స్ కు కనీస వేతనం ఇవ్వాలి
యూనియన్ జాతీయ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ ముషీరాబాద్,వెలుగు : ఎస్ బీఐ కాంట్రాక్టు వర్కర్స్ కు కనీస వేతనం రూ. 30 వేలకు ఇవ్వా
Read Moreబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయండి
మండల్ కమిషన్ సిఫారసులను పట్టించుకోండి ప్రధాని మోదీకి లేఖ రాసిన ఆర్. కృష్ణయ్య ముషీరాబాద్,వెలుగు : దేశంలోని 7
Read Moreస్టూడెంట్ను టైమ్కు ఎగ్జామ్ సెంటర్కు చేర్చిన సీఐ
బషీర్ బాగ్, వెలుగు : ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ తెలియని ఓ విద్యార్థిని ఇన్టైంలో చేర్చి నారాయణగూడ సీఐ సాయం చేశారు. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లికు చెందిన వ
Read Moreఎన్నికల నియమావళి ఉల్లంఘించినందుకు రాజాసింగ్ పై కేసు నమోదు..
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. సుమోటోగా కేసు నమోదు చేశారు సుల్తాన్ బజార్ పోలీసులు. శ్రీరామనవమి శోభాయాత్రలో భాగంగా హనుమాన్&zw
Read Moreమదర్సాకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మిస్సింగ్
మెహిదీపట్నం, వెలుగు: .మదర్సా కు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మిస్సింగ్ అయ్యారు. గోల్కొండ సీఐ సైదులు తెలిపిన ప్రకారం.. షేక్ సుభాన, ఫిరోజ్ దం
Read Moreకట్టమైసమ్మకు మంత్రి పొన్నం.. ఎల్లమ్మ ఆలయంలో డీకే అరుణ పూజలు
గండిపేట్,వెలుగు: బుద్వేల్ కట్ట మైసమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన ఆదివారం కనుల పండువగా జరిగింది. తెల్లవారుజామున నుంచే పూజలు ప్రారంభించారు. భక్త
Read Moreరౌడీషీటర్ అరెస్ట్
జూబ్లీహిల్స్, వెలుగు : తప్పించుకుని తిరుగుతున్న రౌడీషీటర్ ను మధురానగర్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. సిటీ కమిషనరేట్పరిధిలో తన్నూ ఖాన
Read More












