హైదరాబాద్

వనస్థలిపురంలో ఫ్రిజ్లో పెట్టిన బోటీ, చికెన్ తిని ఒకరు మృతి..ఎనిమిది మందికి అస్వస్థత

ముగ్గురి పరిస్థితి విషమం హైదరాబాద్  వనస్థలిపురంలో ఘటన ఎల్బీ నగర్, వెలుగు: ఫ్రిజ్ లో ఉంచిన బోటీ, చికెన్  కర్రీని వేడిచేసి తినడంతో ఒ

Read More

బీసీ ద్రోహిగా బీజేపీ నిలిచిపోనుంది : విప్ బీర్ల అయిలయ్య

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజల ముందు బీజేపీ బీసీల ద్రోహిగా నిలిచిపోనుందని విప్ బీర్ల అయిలయ్య అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్​లో మీడియాకు ఒక ప్రకటన వ

Read More

నిమ్స్ లో సెంచరీ దాటిన కిడ్నీ ట్రాన్స్‌‌‌‌ప్లాంట్లు..ఆరు నెలల వ్యవధిలో100 ఆపరేషన్లు సక్సెస్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: నిమ్స్​ యూరాలజీ విభాగం సక్సెస్​రేట్ తో రికార్డు సృష్టిస్తోంది. ఆరు నెలల వ్యవధిలో 100 కిడ్నీ ట్రాన్స్‌‌‌‌ప

Read More

క్యాబ్‌‌ను ఓమ్ని బస్‌‌గా మార్చేందుకు అనుమతించండి..రవాణా శాఖకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఎలాంటి నిబంధనలు లేకుండా  మ్యాక్సి క్యాబ్‌‌ నుంచి ఓమ్ని బస్‌‌ (నాన్‌‌ట్రాన్స్‌‌పోర్టు)గ

Read More

ఫిర్యాదుదారులనుబెదిరించే పనులు మానుకోండి..డీజీపీకి హెచ్ఆర్సీ సిఫార్సు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఫిర్యాదుదారులను పోలీసులు బెదిరించడం మానుకోవాలని పోలీసులకు స్పష్టమైన సూచనలు జారీ చేయాలని తెలంగాణ డీజీపీకి రాష్ట్ర మానవ హక్కుల క

Read More

‘ఉపాధి’ సిబ్బందికి జీతం తిప్పలు..మూడు నెలలుగా వేతనాలు పెండింగ్

రాష్ట్ర వ్యాప్తంగా 13వేల మంది ఉద్యోగులు, సిబ్బంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ ఉద్యోగులు, సిబ్బందికి సకాలంలో జీతాలు

Read More

గవర్నర్‌‌‌‌‌‌‌‌తో అడ్వకేట్ జనరల్ భేటీ .. పంచాయతీరాజ్చట్ట సవరణ ఆర్డినెన్స్‌‌‌‌పై వివరణ

హైదరాబాద్, వెలుగు: గవర్నర్​జిష్టుదేవ్​వర్మతో అడ్వకేట్​జనరల్ సుదర్శన్​రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. పంచాయతీరాజ్​చట్టం–2018 సవరణ ఆర్డినెన్స్​ముసాయ

Read More

బిహార్ కోసం బీజేపీ చిల్లర రాజకీయాలు .. అందుకే ఈసీ ద్వారా ఎస్ఐఆర్ చేపట్టింది : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

రాహుల్ సారథ్యంలో పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీల ఆందోళన పాల్గొన్న తెలంగాణ ఎంపీలు వంశీ, చామల తదితరులు న్యూఢిల్లీ, వెలుగు: బిహార్ అధికారం

Read More

బీజేపీ బీసీ వ్యతిరేకమని తేలిపోయింది : విప్ ఆది శ్రీనివాస్

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వ్యాఖ్యలతో ఆ పార్టీ బీసీ వ్యతిరేక పార్టీగా తేలిపోయిందని విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. మంగ

Read More

టీచర్లను బోధనకే పరిమితం చేయాలి

మనం జీవితంలో ఏ కార్యాన్ని చేపట్టినా అది సఫలీకృతం కావడానికి, ఆ కార్యక్రమ లక్ష్యం సాధించబడడానికి పనితోపాటు పర్యవేక్షణ కూడా అవసరం. పర్యవేక్షణ అనేది కార్య

Read More

చెట్టును ఢీకొట్టిన కారు, మెడికో మృతి...మరో నలుగురికి గాయాలు

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మండలం జూబ్లీనగర్‌‌‌&z

Read More

టెస్టులు చేశాకే డిజైన్లు!..మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలో సీడీవో యోచన

డ్యామేజీతో నేల పరిస్థితులు మారినట్లు అభిప్రాయాలు ఎన్డీఎస్ఏ సూచనల మేరకే ముందుకెళ్లేలా కసరత్తు  టెస్టులు చేసేందుకు సీడబ్ల్యూపీఆర్ఎస్ ​సంసిద్

Read More

ఈసీ నిష్పాక్షికతపై చర్చ ఎంత కాలం?

ప్రత్యేక ఓటర్ల సమగ్ర జాబితా సవరణ సర్వే సాధారణంగా చేపట్టే ప్రక్రియనే అయినప్పటికీ,  బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు చేస్తుండడంతో ఇప్పటి

Read More