హైదరాబాద్
మద్యం కుంభకోణం పై సిట్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేసేందుకు సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. విజయవాడ
Read Moreదేవుడా: అప్పుడే మండుతున్న ఎండలు.. పోను పోను ఎలా ఉంటుందో..
ఫిబ్రవరి వచ్చేసింది.. చలి తగ్గుముఖం పట్టింది.. కూల్ వెదర్ ని ఎంజాయ్ చేద్దామనుకున్న జనాలకు సూర్యుడు అప్పుడే చుక్కలు చూపిస్తున్నాడు. ఉదయం, సాయంకాలం సమయం
Read MoreHYD: ప్రిన్సిపాల్ తిట్టాడని.. స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకిన టెన్త్ విద్యార్థి
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో దారుణం జరిగింది. స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకి టెన్త్ విద్యార్థి(నీరజ్) ఆత్మహత్య చ
Read Moreజీహెచ్ఎంసీకి ఎంపీ రఘునందన్ రావు వార్నింగ్
సంగారెడ్డి జిల్లాను మరో జవహర్ నగర్ గా మార్చాలని చూస్తున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. శుద్ధి పేరుతో నల్లవల్లి ఫారెస్ట్ లో రోజు
Read Moreవివేకా హత్య కేసులో నలుగురిపై కేసు.. అప్రూవర్ దస్తగిరి ఫిర్యాదే కారణం..
2019 ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం రేపిన వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరి ఫ
Read Moreకూకట్ పల్లి టీ టైం షాపులో అగ్ని ప్రమాదం
హైదరాబాద్ కూకటల్ పల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కైతలాపూర్ గ్రౌండ్ సమీపంలో టీ టైం షాప్ లో గ్యాస
Read Moreకేకే సర్వే : ఢిల్లీలో గెలిచేది ఆప్ పార్టీనే
ఢిల్లీలో పోలింగ్ ముగిసింది.. ఎగ్జిట్ పోల్స్ ముగిశాయి. ఆల్ మోస్ట్ పాపులర్ సర్వే సంస్థలు అన్నీ బీజేపీదే విజయం అని స్పష్టం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల
Read Moreచంద్రబాబు ఢిల్లీలో.. లోకేష్ ఏపీలో: జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి.. నెక్స్ట్ సీఎం లోకేష్.. టీడీపీ ఫ్యూచర్ లోకేష్.. ఇదీ గత కొంతకాలంగా టీడీపీలో వినిపిస్తున్న వాదనలు. నారా లోకేష
Read Moreగుడ్ న్యూస్..రైతు భరోసా డబ్బులు పడ్డయ్..మీ అకౌంట్ చెక్ చేసుకోండి
రైతులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా డబ్బులు అకౌంట్లో జమ అయ్యాయి. అయితే ఎకరంలోపు ఉన్న రైతులకే మాత్రమే ఫిబ్రవరి 5న అక
Read Moreలింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర తగలబడ్డ గుడిసెలు
లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనే ఉన్న గుడిసెల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు గుడిసెలు కాలి బూడ
Read Moreచికెన్ తినేటోళ్లు జాగ్రత్త: ఏపీలో అంతుచిక్కని వైరస్.. నెలరోజుల్లో 4 లక్షల కోళ్లు మృతి..
ఏపీలో అంతుచిక్కని వ్యాధితో పౌల్ట్రీ పరిశ్రమ కుదేలవుతోంది.. ఒక్కసారిగా భారీ సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటంతో పౌల్ట్రీ పరిశ్రమ దిక్కుతోచని స్థితిలో
Read MoreTGTET: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: తెలంగాణలో టెట్ (TGTET) ఫలితాలను పాఠశాల విద్యాశాఖ బుధవారం ( ఫిబ్రవరి 5) న విడుదల చేశారు. తెలంగాణ టెట్ పరీక్షా ఫలితాల్లో 31.21 శాతం మంది అర్హ
Read Moreకులగణన తెలంగాణ ఎక్స్రే..దశాబ్దాల సమస్యకు పరిష్కారం
కులగణనతో దశాబ్దాల సమస్యకు పరిష్కారం చూపామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పగడ్భందీగా సర్వే చేశామన్నారు. లక్ష మంది సిబ్బందితో సర్వే చేశామని
Read More












