హైదరాబాద్
పదేండ్లలో రూ.60 కోట్ల అప్పుల ఊబిలోకి మదర్డెయిరీ
స్థిరాస్తులు అమ్మితేనే సంస్థను కాపాడగలం నార్ముల్ మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి ఎల్బీనగర్, వెలుగు: నార్ముల్ మదర్
Read More12న సీఎం రేవంత్ ఇంటిని ముట్టడిస్తం
మున్నూరుకాపు ఆత్మగౌరవ మహాధర్నా సేన హెచ్చరిక బషీర్ బాగ్, వెలుగు: మున్నూరుకాపులకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.5 వేల కోట్ల నిధు
Read Moreఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై కేసు
అల్వాల్, వెలుగు: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదైంది. పది నెలల క్రితం అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్
Read Moreఇందిరమ్మ ఇళ్ల కోసమే 2,865 దరఖాస్తులు
పంజాగుట్ట, వెలుగు: బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావ్ ఫూలే ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 4,901 దరఖాస్తులు వచ్చినట్టు ప
Read Moreఇబ్రహీంపట్నం లయోలా స్కూల్ కరస్పాండెంట్ అరెస్ట్
ఇబ్రహీంపట్నం, వెలుగు: టెన్త్స్టూడెంట్ తో అసభ్యకరంగా ప్రవర్తించిన ఇబ్రహీంపట్నం లయోలా మోడల్ హైస్కూల్ కరస్పాండెంట్ దినవన్ రావును పోలీసులు శుక్రవారం అరెస
Read Moreఇండస్ట్రియల్ కారిడార్కు భూములియ్యం.. భూ సర్వేను అడ్డుకున్న రోటిబండ తండా రైతులు
కొడంగల్, వెలుగు: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం భూసర్వే నిర్వహించేందుకు రోటిబండతండాకు వచ్చిన రెవెన్
Read Moreచిలుకానగర్లో ఫుట్పాత్లపై అక్రమ నిర్మాణాల తొలగింపు.. పెట్రోల్ బాటిల్ తో నిరసన తెలిపిన మహిళ
ఉప్పల్, వెలుగు: ఉప్పల్ జీహెచ్ఎంసీ పరిధిలోని చిలుకానగర్ ప్రాంతంలో ఫుట్పాత్ లపై అక్రమ నిర్మాణాల తొలగింపును అధికారులు చేపట్
Read Moreప్రత్యేక మిర్చి బోర్డు కావాలి.. రైతుల నుంచి పెరుగుతోన్న డిమాండ్..!
మిర్చి రేటు తగ్గి నష్టపోతుండడమే కారణం గిట్టుబాటు ధర ఇవ్వాలంటున్న రైతు సంఘాలు మద్దతు ధరపై ప్రత్యేక చట్టం చేయాలనే డిమాండ్లు ఖమ్మ
Read Moreఫిబ్రవరి 8 నుంచి కట్టమైసమ్మ జాతర
జీడిమెట్ల, వెలుగు: సూరారం శ్రీకట్టమైసమ్మ జాతర శనివారం నుంచి ప్రారంభం కానుంది. జాతరకు సిటీతోపాటు ఇతర జిల్లాల నుంచి వేలాది మంది తరలివస్తారు. అమ్మవారికి
Read Moreసెమిస్టర్ ఎగ్జామ్స్ వాయిదా వేయాలి ఓయూ పీజీ స్టూడెంట్ల నిరసన
ఓయూ, వెలుగు: సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలంటూ ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనం వద్ద పీజీ స్టూడెంట్లు ఆందోళన చేపట్టారు. సెల్ ఫోన్ల లైటింగ్&zw
Read Moreసెకండ్ హ్యాండ్ వెహికల్స్పేరిట 38 లక్షల మోసం
బషీర్ బాగ్, వెలుగు: సెకండ్ హ్యాండ్ వెహికల్స్పేరిట సిటీకి చెందిన వ్యాపారిని సైబర్నేరగాళ్లు చీట్చేశారు. రూ.38లక్షలు కొట్టేశారు. సిటీకి చెందిన వ్యాపార
Read Moreకారు సీట్ల కింద పెట్టి గంజాయి స్మగ్లింగ్.. స్మగ్లర్ సునీతా దాస్, మరో ఇద్దరు అరెస్టు
హైదరాబాద్ సిటీ, వెలుగు: గంజాయి స్మగ్లర్సునీతా దాస్ ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయి తీసుకువస్తుండగా స్టేట్టాస్క్ఫోర్స్ డీ టీమ్ పట్టుకుంది.
Read Moreశిల్పారామంలో ఒడియా మేళా షురూ
మాదాపూర్ శిల్పారామంలో శుక్రవారం ఒడియా ఫుడ్ ఫెస్టివల్, క్రాఫ్ట్ మేళా మొదలైంది. 30 మంది ఒడియా చేనేత కళాకారులు తమ ఉత్పత్తులతో స్టాళ్లు ఏర్పాటు చేశా
Read More












