సూర్యాపేట జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలోని లక్ష్మి శ్రీనివాస జూలరీస్ షాప్ లో భారీ నగదు, బంగారం, వెండి చోరీ చేశారు. గుర్తుతెలియ వ్యక్తులు లక్షా వేల నగదు, 5 తులాల బంగారం, 5 కేజీల వెండి చోరీ చేశారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా... క్లూస్ టీం ఆధారంగా విచారణ చేపట్టారు పోలీసులు. సీసీ కెమెరాల ఆధారంగా నిందుతులను పట్టుకునేందుకు ప్రయత్ని్స్తున్నారు.
సూర్యాపేట జిల్లాలో బీభత్సం సృష్టించిన దొంగలు
- నల్గొండ
- April 10, 2024
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.