ఏపీలో 18 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బదిలీ అయిన అధికారులు
- ఏపీ హౌసింగ్ కార్పోరేషన్ ఎండీగా అజయ్ జైన్
- ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండే
- ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కమిషనర్ గా సిద్ధార్ధ్ జైన్
- ఏపీ గిడ్డంగుల కార్పోరేషన్ వీసీ అండ్ ఎండీగా భాను ప్రకాష్
- ఆయుష్ విభాగం కమిషనర్ గా పి.ఉషాకుమారి
- గిరిజన సహకార సమాఖ్య వీసీ అండ్ ఎండీగా పి.ఎ.శోభ
- పునరావాస విభాగం స్పెషల్ కమిషనర్ గా బాబూరావు నాయుడు
- మైనారిటీ సంక్షేమ శాఖ స్పెషల్ కమిషనర్ గా శారదాదేవి
- కార్మికశాఖ ప్రత్యేక కమిషనర్ గా రేఖారాణి
- భూపరిపాలనా కమిషనర్ కార్యాలయ సంయుక్త కార్యదర్శిగా చెరుకూరి శ్రీధర్
- మార్క్ ఫెడ్ ఎండీగా బాలాజీ రావు
- ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా సుమిత్ కుమార్
- రాజమండ్రి పురపాలక కమిషనర్ గా అభిషిక్త్ కిషోర్
- ఏపీ సాంకేతిక సర్వీసుల ఎండీగా నందకిషోర్
- ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి
- ఏపీ ఖనిజాభివృద్ధి శాఖ వీసీ, ఎండీగా మధుసూధన్ రెడ్డి
- ఇంటర్ బోర్డు ప్రత్యేక కమిషనర్ గా వి. రామకృష్ణ
- ఏపీ అర్బన్ ఫైనాన్స్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ ఎండీగా చంద్రమోహన్ రెడ్డి

