రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని అరోరా ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈప్రమాదంలో రియాక్టర్ పేలి ఇద్దరు మృతి చెందారు. కెమికల్ ల్యాబ్ లో పని చేస్తుండగా రియాక్టర్ పేలి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ సమయంలో ల్యాబ్ లో పనిచేస్తున్న రవీందర్ రెడ్డి(25), కుమార్(24) అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం వారి మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు. ఈ ఘటనపై జీడిమెట్ల ఫైర్ డిపార్ట్మెంట్ వివరాలు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
అరోరా ఫార్మాస్యూటికల్స్లో అగ్ని ప్రమాదం
- రంగారెడ్డి
- March 1, 2023
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.