టాకీస్
3 భాగాల్లో 3 సినిమాలు: ఆర్జీవీ బయోపిక్
కాంట్రవర్సీ డైరెక్టర్ ఆర్జీవీ మరో బాంబ్ వేశాడు. లాక్ డౌన్ సమయంలో పలు సినిమాలు తీయబోతున్నట్లు ఫస్ట్ లుక్కులు రిలీజ్ చేసి, అందరినీ అయోమయం చేస
Read Moreఇదో శుభదినం..మీ ప్రార్ధనల వల్లే ఇదంతా
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ఆయన తనయుడు ఎస్పీ చరణ్ సంతోషం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అనారోగ్యంతో ట్రీట్మెంట్ తీసుకుంటున్న
Read More‘మర్డర్’ విషయంలో రాంగోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట లభించింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ ఉదంతాన్ని వర్మ.. మర్డర్ అనే సిన
Read Moreసుశాంత్ మెడపై గాయాలు..ఫోర్సెన్సిక్ రిపోర్ట్ లో తేలిన నిజాలు
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై ముంబై పోలీసులు, సీబీఐ అధికారులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా జులై 27న సుశాంత్ ఉరికి ఉపయోగించి
Read Moreవర్మకు షాక్ .. మర్డర్ సినిమాకు బ్రేక్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్య నేపథ్యంలో మర్డర్ సినిమా తీస్తున్నారు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ. అయితే తాజాగా ఈ సినిమాకు
Read Moreబాలసుబ్రమణ్యం ఆరోగ్యం ఇంకా క్రిటికల్ గానే ఉంది
బాలసుబ్రమణ్యం ఆరోగ్యం ఇంకా క్రిటికల్ గానే ఉందని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. బాలుకు కరోనా నెగిటివ్ వచ్చిందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఈ రోజు ఉదయం
Read More20 వేలమందికి ఉపాధితో పాటు వసతి కల్పించిన సోనూసూద్
లాక్డౌన్ వల్ల చాలామంది వలస కార్మికులు దేశంలోని వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయారు. వారందరిని మానవత్వంతో సొంత ఊళ్లకు చేర్చుతున్నాడు నటుడు సోనూసూద్. వలస కా
Read Moreసుశాంత్ కేసులో రియా చక్రవర్తికి సీబీఐ సమన్లు
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతిపై దర్యాప్తులో భాగంగా.. అతని గర్ల్ఫ్రెండ్ రియా చక్రవర్తి మరియు ఆమె తండ్రికి సీబీఐ సమన్లు జారీ చేసింది. రి
Read Moreవారితో మాత్రమే నటిస్తానంటున్న రోజా
చాలా రోజులుగా వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా కొత్త సినిమాల్లో కనిపించట్లేదు. రాజకీయాల్లో ఆమె బిజీ అయిపోయారు. అయితే, జబర్దస్త్ వంటి టీవీ కార్యక్రమాల్ల
Read Moreమెగాస్టార్ కు బైక్ గిఫ్ట్ ఇచ్చిన మోహన్ బాబు
మెగాస్టార్ అంటే తెలియని సినీప్రేక్షకులుండరు. ఆయన ఎందరో నటులకు ప్రేరణ. స్వయంకృషితో ఒక్కో మెట్టూ ఎక్కుతూ టాలీవుడ్ లో అందనంత స్థాయికి ఎదిగారు. మెగాస్టార్
Read Moreషూటింగులకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
కరోనా కారణంగా దేశంలో సినిమాలు మరియు టీవీ కార్యక్రమాల షూటింగులు మార్చి నుంచి ఆగిపోయాయి. వాటన్నింటిని తిరిగి ప్రారంభించడం కోసం సమాచార మరియు ప్రసార మంత్ర
Read Moreప్రభాస్ కు సారీ చెప్పి.. గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిన సాయిధరమ్ తేజ్
‘ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి….’ అంటూ ట్వీట్ చేసి సినీవర్గాలలో కుతూహలం పెంచాడు మెగా హీరో సాయిధరమ్ తేజ్. టాలీవుడ్ లో పెళ్
Read Moreజానపద గాయకురాలు షర్దా సిన్హా కు కరోనా పాజిటివ్
ప్రముఖ జానపద గాయకురాలు షర్దా సిన్హా కరోనా బారిన పడ్డారు. దీనికి సంబంధించి షర్దా సిన్హా ఫేస్బుక్లో విడుదల చేసిన ఓ వీడియోలో ఈ విషయాన్ని తెలిపారు. ఎన్న
Read More












