లార్డ్స్: శ్రీలంకతో రెండో టెస్టులో ఇంగ్లండ్ 190 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో మూడు టెస్టుల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో సొంతం చేసుకుంది. నాలుగో రోజు ఆదివారం ఇంగ్లండ్ ఇచ్చిన 483 రన్స్ టార్గెట్ ఛేజింగ్లో లంక 292 రన్స్కే కుప్పకూలింది. దినేశ్ చండిమల్ (58), దిముత్ కరుణరత్నే (55), ధనంజయ డిసిల్వా (50), మిలాన్రత్నాయకే (43) కాసేపు ప్రతిఘటించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ప్లేయర్ ఆఫ్ద మ్యాచ్గస్ అట్కిన్సన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. మూడో చివరి టెస్టు ఈ నెల 6 నుంచి జరుగుతుంది.
శ్రీలంక చిత్తు.. సొంత గడ్డపై మరో సిరీస్ కైవసం చేసుకున్న ఇంగ్లండ్
- ఆట
- September 2, 2024
మరిన్ని వార్తలు
-
Vijay Hazare Trophy: ఆరు బంతులకు ఆరు ఫోర్లు.. ఒకే ఓవర్లో 29 పరుగులు
-
BRSAL vs RAR: ఛేజింగ్లో సంచలనం.. చివరి ఓవర్లో 30 పరుగులు కొట్టి గెలిసిపించిన నురుల్
-
Australian Open 2025: ఆస్ట్రేలియన్ ఓపెన్.. భారత టాప్ ర్యాంకర్కు కఠినమైన డ్రా
-
NZ vs SL: బౌండరీ దగ్గర కళ్లుచెదిరే విన్యాసం.. క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ క్యాచ్
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.