చేవెళ్ల, వెలుగు: బోదకాలు వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి ఆపరేషన్ చేయించుకునేందుకు ఆర్థికసాయం అందించి చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి కుమారుడు డాక్టర్ వైభవ్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నాడు. చేవెళ్ల మండల పరిధిలోని ఆలూర్ గ్రామానికి చెందిన చనిగళ నర్సింలు కొంతకాలంగా బోదకాళ్ల వ్యాధితో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇది తెలుసుకున్న డాక్టర్ వైభవ్ రెడ్డి ఆదివారం నర్సింలును కలిసి, అతని ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ఆపరేషన్ కోసం రూ.లక్ష ఆర్థికసాయం అందించారు.
బోదకాలు బాధితుడికి రూ.లక్ష ఆర్థికసాయం
- రంగారెడ్డి
- September 25, 2023
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.