న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆ రాష్ట్ర సీఎం అర్వింద్ కేజ్రీవాల్ను నిందితుడిగా పేర్కొంటూ సీబీఐ వేసిన నాలుగో చార్జ్షీట్పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. కేజ్రీవాల్ సహా అందులో నిందితులుగా పేర్కొన్నా ఆరుగురికి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ వేసిన నాలుగో చార్జ్షీట్పై మంగళవారం కోర్టు విచారణ చేపట్టింది. చార్జ్షీట్లో పేర్కొన్న ఆరుగురు నిందితులు కేజ్రీవాల్, దుర్గేశ్ పాఠక్, అమిత్ అరోరా, వినోద్ చౌహాన్, ఆశిశ్ మాథుర్, పి.శరత్ చంద్రారెడ్డికి సమన్లు జారీ చేసింది. సీఎం కేజ్రీవాల్తో పాటు ఇతర నిందితులపై విచారణకు తగిన ఆధారాలు ఉన్నాయని స్పెషల్ జడ్జి కావేరీ బవేజా తెలిపారు. తరుపరి విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్:కేజ్రీవాల్ సహా ఆరుగురికి సమన్లు
- దేశం
- September 4, 2024
మరిన్ని వార్తలు
-
ఘోరం.. ఫ్రెండ్స్ డబ్బులిస్తానంటే.. రేప్ చేయడానికి ఒప్పుకున్నాడు.. భార్య ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన
-
సంక్రాంతి కానుక : బ్రౌన్ రైస్, షుగర్ ఓకే.. డబ్బులు ఇస్తారా.. ఇవ్వరా..?
-
మనిషా.. రాక్షసుడా : ఫ్యామిలీ మొత్తాన్ని చంపి.. రక్తపు గొడ్డలితో పోలీస్ స్టేషన్ కు
-
మారనున్న ఏఐసీసీ అడ్రస్ 5 దశాబ్దాల తర్వాత షిఫ్ట్ అవుతున్న పార్టీ ఆఫీసు
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.