న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిపిస్తే.. ఢిల్లీ మహిళలకు ప్రతి నెలా రూ. 2,100 ఇస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మహిళా సమ్మాన్ యోజన కింద మహిళలకు రూ.1000 ఇచ్చేందుకు ఢిల్లీ కేబినెట్ గురువారం ఆమోదం తెలిపిందన్నారు. తమను మళ్లీ గెలిపిస్తే ఈ మొత్తాన్ని రూ.2,100కు పెంచుతామన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. “నేను ప్రతి మహిళకు వెయ్యి ఇస్తానని గతంలో ఇచ్చిన హామీని ఇప్పుడు నిలబెట్టుకున్నాను. ఎన్నికల్లో గెలిపిస్తే ఇప్పుడు ఇచ్చిన హామీలనూ నెరవేరుస్తా” అని తెలిపారు.
మళ్లీ గెలిపిస్తే.. మహిళలకు నెలకు రూ.2,100.. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ హామీ
- దేశం
- December 13, 2024
మరిన్ని వార్తలు
-
ఘోరం.. ఫ్రెండ్స్ డబ్బులిస్తానంటే.. రేప్ చేయడానికి ఒప్పుకున్నాడు.. భార్య ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన
-
సంక్రాంతి కానుక : బ్రౌన్ రైస్, షుగర్ ఓకే.. డబ్బులు ఇస్తారా.. ఇవ్వరా..?
-
మనిషా.. రాక్షసుడా : ఫ్యామిలీ మొత్తాన్ని చంపి.. రక్తపు గొడ్డలితో పోలీస్ స్టేషన్ కు
-
మారనున్న ఏఐసీసీ అడ్రస్ 5 దశాబ్దాల తర్వాత షిఫ్ట్ అవుతున్న పార్టీ ఆఫీసు
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.