క్రైమ్

వివాహేతర సంబంధం చిచ్చు: భర్తను భార్య.. వదినను మరిది హత్య

ఆగస్ట్ 2న కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. మృతురాలిని రేణుకగా గుర్తించిన సూరారం పోలీస

Read More

ఫ్లెక్సీ కలకలం.. ఎమ్మెల్యే ఊళ్లోకి రావొద్దంటూ ఫ్లెక్సీలు

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప గ్రామంలో వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. మా ఊరికి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ రావొద్దంటూ గ్రామస్తులు ఫ్లెక్సీ

Read More

కొంపముంచిన బ్యూటీపార్లర్‌ .. ఆయిల్‌ పెట్టగానే జుట్టు మొత్తం ఊడిపోయింది

భర్తకు అందంగా కనిపించాలని  బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఓ మహిళ చేసిన  ప్రయత్నం దారుణంగా బెడిసికొట్టింది.  ఈ ఘటన హైదరాబాద్ లోని  అబిడ్స

Read More

కరెంట్ షాక్​తో ఇద్దరు మృతి

వీపనగండ్ల, వెలుగు:  వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం తూముకుంట గ్రామంలో బుధవారం ప్రమాదవశాత్తు కరెంట్​ షాక్​తో వేమన్న (55) అనే రైతు చనిపోయాడు. తన పొల

Read More

పొలం రాసివ్వడం లేదని.. తల్లిని చంపిన కొడుకు

తండ్రి భూమి ఇచ్చినా సంతృప్తి పడని కొడుకు కరీంనగర్ ​జిల్లా రేణిగుంటలో దారుణం  గన్నేరువరం, వెలుగు :  కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల

Read More

ఉద్యోగం రావట్లేదని యువకుడి ఆత్మహత్య

ఉద్యోగం రావట్లేదని యువకుడి ఆత్మహత్య  బీటెక్​ పూర్తి చేసినా జాబ్​లు వస్తలేవని మనస్తాపం సిద్దిపేట జిల్లా విఠలాపురంలో విషాదం  సిద్ద

Read More

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

కూసుమంచి, వెలుగు:  వేర్వేరు చోట్ల  బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయారు.  ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మల్లేపల్లి గ్రామ

Read More

ఐదు రోజుల పసికందు అమ్మకం

నిర్మల్, వెలుగు : ఆరుగురు సంతానమున్న దంపతులు పేదరికంతో  పిల్లలను పోషించుకోలేక చివరి సంతానమైన ఐదు రోజుల పసిపాపను రెండున్నర లక్షలకు అమ్ముకున్నారు.

Read More

బోయిన్​పల్లిలో గుంతను తప్పించబోయి.. ఢీకొట్టిన డీసీఎం కోమాలోకి వెళ్లిన యువతి

కంటోన్మెంట్, వెలుగు: రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోగా స్కూటీ అదుపుతప్పి తండ్రీ కూతురు కిందపడ్డారు. అదే టైమ్ లో వచ్చిన డీసీఎం కుమార్తెను ఢీకొట్టడంతో ఆమ

Read More

హైదరాబాద్​లోని బాచుపల్లిలో గుంతల రోడ్డుకు చిన్నారి బలి

నిజాంపేట, వెలుగు:  హైదరాబాద్​లోని గుంతల రోడ్లు.. ఓ చిన్నారి నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. నాన్నతో కలిసి స్కూటీపై స్కూల్​కు బయలుదేరిన ఆ పాప..

Read More

ట్రేడింగ్ పేరుతో 1.8 కోట్ల మోసం

ఏపీలోని పీలేరు కేంద్రంగా దందా  ఐదుగురు నిందితుల అరెస్టు  38 మంది టెలీకాలర్స్​కు నోటీసులు హైదరాబాద్, వెలుగు: షేర్‌‌ &

Read More

భారీ వర్షాలకు పంట మునిగిపోవడంతో.. ఇద్దరు రైతుల ఆత్మహత్య

మొగుళ్లపల్లి/వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట మునిగిపోవడంతో ఒక మహిళా రైతుతో పాటు మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. జయశంకర

Read More

కరెంట్ బిల్లు కట్టమంటే ఏఈతో లొల్లి పెట్టిండు

కరెంట్ వాడుకుంటూ బిల్లు కట్టమంటే విద్యుత్ ఏఈ పైనే  ఓ వినియోగదారుడి జులుం చూపించాడు. ఈ ఘటన చాదర్ ఘాట్ లో 2023 ఆగస్టు 02 బుధవారం రోజున చోటుచేసుకుంద

Read More