క్రైమ్
వివాహిత ప్రేమాయణం…తండ్రి గొంతు కోసిన ప్రియుడు
ప్రియుడితో కలిసి పారిపోడానికి ప్రయత్నించిన ఆమెను తండ్రి అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియుడు అతని గొంతుకోసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్
Read MoreJKLF చీఫ్ యాసిన్ మాలిక్ కు జ్యుడీషియల్ కస్టడీ
జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (JKLF) చీఫ్ యాసిన్ మాలిక్ను వచ్చేనెల 24 వరకు జ్యుడీషియల్ కష్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని పటియాలా కోర్టు నిర్ణయం తీసు
Read Moreభర్త అనుమానించాడని..! బిడ్డ గొంతుకోసి తానూ కోసుకుంది
అనుమానం ఓ కుటుంబంలో చిచ్చురేపింది. పచ్చని సంసారంలో నిప్పులు పోసింది. లోకం చూడని ఓ చిన్నారి బతుకు అర్థాంతరంగా ముగిసిపోయింది. సైకోలాగా మారిన భర్త పదే పద
Read Moreచిన్నగొడవకే కత్తి దించాడు : అన్నపై దాడి
హైదరాబాద్ : ఇంట్లో జరిగిన గొడవ.. ఇద్దరు అన్నదమ్ముల మధ్య కత్తిపోట్లకు కారణమైంది. ఈ సంఘటన చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయోధ్య నగర్ లో జరిగింది. త
Read Moreఫోన్ లో మాట్లాడుతుందని..! భార్యను చంపిన భర్త
రంగారెడ్డి : అనుమానం … ఒక మహిళను బలితీసుకుంది. ఇద్దరు పిల్లలను తల్లికి దూరం చేసింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎం పహాడీ… సులేమాన్ నగర్
Read Moreకేసులొద్దు.. కోసెయ్యాలి : రేపిస్టులపై యాంకర్ రష్మి సీరియస్ కామెంట్
దేశంలో పలుచోట్ల జరుగుతున్న ఘాతుకాలపై తెలుగు టీవీ యాంకర్ రష్మిి సీరియస్ గా స్పందించింది. అత్యాచారం చేయాలనుకుంటున్నవారి మర్మాంగాలను కోసేయాలని ట్విట్టర్
Read Moreరంగారెడ్డి జిల్లాలో నవ వధువు ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీరం చెరువు గ్రామంలో నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. బాత్ రూమ్ లో చీరతో ఉర
Read Moreఅనుమానంతో భార్యను కత్తితో చంపిన భర్త
విశాఖపట్నంలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను కత్తితో చంపేసాడు ఓ భర్త. ఈ ఘటన శుక్రవారం రాత్రి కొత్తపాలెం సమీపంలో ఉన్న నాగేంద్ర కాలనీలో జరిగింది. ఎద్
Read Moreసంగారెడ్డిలో దారుణం..పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు
సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ లో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తిని బండరాయితో బాది పెట్రోల్ పోసి నిప్పు అంటించారు దుండగులు. నారాయణ్ ఖేడ్ మండల
Read Moreరాయచూర్ లో సంచలనం.. యువతి సజీవ దహనం!
కర్ణాటకలోని రాయ్ చూర్ లో ఇంజినీరింగ్ చదువుతున్న యువతి హత్య సంచలనం రేపుతోంది. ఏప్రిల్ 15న ఆమెపై మిస్సింగ్ కేసు నమోదైంది. ఏప్రిల్ 16న రాయ్ చూర్ శివారులో
Read Moreలెక్క తేలింది : నయీమ్ ఆస్తుల విలువ రూ.2వేల కోట్లు
గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ ఆస్తుల విలువ ఎంతో ప్రకటించింది.. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం. నయీమ్ ఆర్థిక సామ్రాజ్యం విలువ మొత్తం
Read Moreతండ్రి ఆకృత్యాలనుంచి తప్పించుకున్న కూతురు
రాజేంద్రనగర్,వెలుగు: స్నేహితుల సహాయంతో కన్న తండ్రి ఆకృత్యాల నుంచి తప్పించుకుంది ఓ కూతురు. తండ్రి చేతిలో అత్యాచారినికి గురైన ఆ కూతురు స్నేహితులు ఇచ్చి
Read Moreభార్యతో గొడవ.. కన్నపిల్లల్ని కడతేర్చిన తండ్రి
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో దారుణం జరిగింది. భార్య పుట్టింటికి వెళ్లిందనే కోపంతో మద్యం మత్తులో కన్నబిడ్డలను హతమార్చాడు ఓ తండ్రి. ఈ ఘటనలో ఇద్దర
Read More












