క్రైమ్
చెరువులో స్నానానికి వెళ్లి ఏడుగురు పిల్లలు మృతి
చెరువులో సరదాగా ఈతకు వెళ్లిన ఏడుగురు చిన్నారులు నీటిలో మునిగి చనిపోయారు. ఈ విషాద సంఘటన బీహర్ లోని చాప్రా జిల్లాలో జరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో
Read Moreఅర్ధరాత్రి కారు ప్రమాదం.. యువతి మృతి. యువకుడు పరారీ
హైదరాబాద్: మాదాపూర్ పీఎస్ పరిధిలోని 100 ఫీట్ రోడ్ లో శనివారం అర్ధ రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న యువతి,యువకుడు అతివేగంగా వ
Read Moreవింగర్ డ్రైవర్ కి ఫీట్స్… హోంగార్డు మృతి
సికింద్రాబాద్: బేగంపేట్ ప్రకాష్ నగర్ లో టాటా వింగర్ వాహనం బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన వాహనం ముందున్న 10 వాహనాలను ఢీకొట్టింది. డ్రైవింగ్ చేస్
Read Moreఅదనపు కట్నం కోసం భార్యను బ్లాక్ మెయిల్
విబేధాల కారణంగా మొదటి భర్తతో విడాకులు తీసుకున్న ఓ లేడి డాక్టర్ రెండవ పెళ్లి చేసుకున్నా కూడా ఆమె కష్టాలు తీరలేదు. చదువు, సంస్కారం, సమాజంలో మంచి పేరు ప్
Read Moreకటింగ్ కోసం వచ్చి.. స్క్రూడ్రైవర్ తో దాడి
ఓ 5 నిమిషాలు వెయిట్ చేస్తే కటింగ్ చేస్తానన్న బార్బర్ సమాధానంతో ఆగ్రహించిన ఓ వ్యక్తి అతనిపై స్క్రూ డ్రైవర్ తో దాడి చేసి పరారయ్యాడు. నేరేడ్ మేట్ పోలీస్
Read Moreభార్య మీద కోపంతో తల్లిని చంపిన కొడుకు
నిజామాబాద్ జిల్లా లో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ దుర్మార్గుడు కన్నతల్లినే కడతేర్చాడు. జిల్లాలోని ఎడపల్లి మండలం మంగలపాడ్ గ్రామంలో ఈ అకృత్యం జరిగ
Read Moreయువతి కిడ్నాప్ కేసులో నిందితుడు గుర్తింపు
హైదరాబాద్ హయత్ నగర్ లో సినీ ఫక్కీలో జరిగిన యువతి కిడ్నాప్ కేసులో నిందితుడిని గుర్తించారు పోలీసులు. కిడ్నాప్ చేసిన వ్యక్తి విజయవాడలో పాత నేరస్థుడు రవి
Read Moreఅనారోగ్యం కారణంతో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
అనారోగ్య సమస్యల వల్ల బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అల్వాల్ పీఎస్ పరిధిలో జరిగింది. అల్వాల్ లోని గణేష్ నగర్ కు చెందిన సాయి కిరణ్ మల్లార
Read Moreఅధిక వడ్డీ ఇస్తామని అసలు డబ్బుతో ఉడాయించారు.
అతి తక్కువ సమయంలో అధిక వడ్డి ఇస్తామని ఆశ చూపించి రుణాలు ఎగ్గొట్టి ఉడాయించిన ఓ ముస్లిం జంట భారీ మోసం పాతబస్తీలో ఆలస్యంగా బయటపడింది. ఈ ఘటన సైదాబాద్ పీఎస
Read Moreవాట్సాప్ లో చిచ్చు పెట్టే పోస్టులు : 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష
ఇప్పుడంతా వాట్సప్ కాలం నడుస్తోంది. ఫోటోలు, వీడియోలు, గ్రూపులు కట్టడం, ఇలా ఒక్కటేమిటి అన్నీ ఒకచోటే. పిల్లలు కూడా వాట్సప్ చాటింగులు, వీడియోలు పంపుకోవడం
Read Moreకరెంట్ స్తంభాలను తీసుకెళుతున్న ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర పీఎస్ పరిధిలో బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. కరెంట్ స్తంభాలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి నాగారం స్టేజీ
Read Moreదారుణం.. హిజ్రాను కొట్టి చంపేశారు
వెస్ట్ బెంగాల్ లో దారుణం జరిగింది. జల్ పైగురి జిల్లా సుల్కాపర గ్రామంలో ఓ హిజ్రాను స్థానికులు కొట్టి చంపేశారు. ఈ సంఘటన స్థానికంగా అలజడి సృష్టించింది. చ
Read Moreహన్మకొండ చిన్నారి కేసు విచారణ ప్రారంభం
వరంగల్ అర్బన్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన 9 నెలల పాపపై ఆత్యాచారం, హత్య కేసు విచారణ ఇవాళ వరంగల్ కోర్టులో ప్రారంభమైంది. నిందితుడు పోలేపాక ప్రశ
Read More












