క్రైమ్
కంప్లయింట్ ఇచ్చిన మహిళపై కానిస్టేబుల్ వేధింపులు
రాజన్నసిరిసిల్ల, వెలుగు: మహిళను వేధించిన కానిస్టేబుల్ పై కేసు నమోదైంది . సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సత్యనారాయణ కానిస్టేబుల్ గా చేస్తున్నాడు. కుటుంబ సమ
Read Moreఇంజనీరింగ్ విద్యార్థి హత్య.. 24 గంటల్లోపే మాజీ ఎమ్మెల్యే కొడుకు అరెస్టు
మిట్ట మధ్యాహ్నం వేళ.. విలాసవంతమైన అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని దారుణంగా హత్య చేశాడు ఓ మాజీ ఎమ్మెల్యే కొడుకు, అతడి ఫ్రెండ్స్.
Read Moreపెళ్లి ట్రాక్టర్ బోల్తా: నలుగురు మృతి.. ఐదుగురికి సీరియస్
గుంటూరు జిల్లా ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. సంతోషంగా పెళ్లికి వె
Read Moreదొంగలందు మంచి దొంగలు వేరయా..!
దొంగలందు మంచిదొంగలు వేరయా..! నిజమే.. డబ్బు కోసం దొంగలు మర్డర్లు చేయడం చూస్తుంటాం.. డబ్బు తీసుకున్న వెంటనే పారిపోవడం గమనిస్తుంటాం. అయితే కేరళ చెందిన ఓ
Read Moreదారుణం: ప్రాణాలు పోతుంటే సెల్ఫీలు దిగుతున్నారు
ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో త్రీవగాయాలై సాయం కోసం ఎదురు చూస్తుంటే..ఆ యువకుడి నిస్సహాయతను, అనుభవిస్తున్న క్షోభను గుర్తుగా సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డార
Read Moreతమిళనాడులో ఘరో రోడ్డు ప్రమాదాలు..25మంది మృతి
తమిళనాడు రహదారులు రక్తమోడుస్తున్నాయి. వేరువేరు ప్రమాదాల్లో 25మంది మృతి చెందారు. 30మంది గాయపడ్డారు. ఐదుగురు పరిస్థితి విషమంగా మారింది. తమిళనాడులో రెండు
Read Moreగుప్త నిధుల తవ్వకాలకు వెళ్ళిన వ్యక్తికి కరెంట్ షాక్.. తీవ్ర గాయాలు
చిత్తూరు: గుప్త నిధుల తవ్వకాలకు వెళ్ళిన ముఠా సభ్యునికి కరెంట్ షాక్ తగిలిన ఘటన జిల్లాలోని పలమనేరు, దొడ్డిపట్ల అటవీ బీట్ లో జరిగింది. మొత్తం ఆరుగురు వ్
Read Moreబండి పక్కన పెట్టమన్నందుకు.. జొమోటో డెలివరీ బాయ్ని కత్తితో పొడిచి హత్య
చిన్న గొడవ.. మటామాటా పెరిగి హత్య దాకా వెళ్లింది. హోటల్ ముందు ఉన్న బండిని పక్కన పెట్టమన్నందుకు జొమోటో డెలివరీ బాయ్ని కత్తితో పొడిచి చంపాడు పండ్ల బండి
Read Moreపటాకుల తయారీ కేంద్రంలో పేలుడు: ముగ్గురు మృతి
పటాకుల తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడులోని శివకాశి సమీపంలో ఈ ఘటన జరిగింది. విర
Read Moreగోనెసంచిలో ఏకే-47 ఎత్తుకెళ్లిండు
సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో దేవుని సదానందం అనే మేకలకాపరి ఈ నెల 6న తన ప్రత్యర్థులపై కాల్పులు జరిపేందుకు ఉపయోగించిన ఏకే–47ను హుస్నాబాద్ పోలీస్స్టేషన
Read Moreవారంలో పెండ్లి.. అంతలోనే దారుణం.. బ్యాంక్ ఎంప్లాయి హత్య
గజ్వేల్ రూరల్, వెలుగు: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. ఏపీజీవీబీ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న దివ్యా రెడ్డి (25) తన
Read Moreటిక్ టాక్ తో ప్రాణాలు తీసుకోవద్దు
న్యూఢిల్లీ: టిక్టాక్తో ప్రాణాలు తీసుకోవద్దని రైల్వే వర్గాలు ప్రయాణికుల్ని కోరింది. ఈ మధ్యనే ఒక అబ్బాయి కదులుతున్న ట్రైన్లో టిక్టాక్
Read Moreసంగారెడ్డిలో ఘోరం: చెరువులో ఈతకెళ్లి 8వ తరగతి పిల్లలు మృతి
సరదాగా చెరువులో ఈత కొట్టడానికి వెళ్లి ముగ్గురు పిల్లలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో మంగళవారం నాడు జరిగింది. గుమ్మడిదల మండలంలోన
Read More












