క్రైమ్
డాక్టర్ పై ఉమ్మి వేసిన కరోనా రోగి
కరోనా వైరస్ సోకిన బాధితుడు డాక్టర్ పై ఉమ్మి ఊయడం కలకలం రేగుతోంది. తమిళనాడులోని తిరుచిరాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. మూడు వారాల క్రితం యూఎస
Read Moreమీ పేటీఎం బ్లాక్ అయిందని చెప్పి.. రూ.లక్షలు కాజేశారు
హైదరాబాద్: కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్డౌన్లో ఉన్నా సైబర్ నేరగాళ్లు మాత్రం తమ నేరాలను ఆపట్లేదు. ఫోన్ ద్వారా అమాయకులకు మాయమాటలు చెప్పి
Read Moreభర్తపై కోపంతో ఐదుగురు పిల్లలను నదిలో విసిరిన భార్య
యూపీలో దారుణం లక్నో: కుటుంబ గొడవలు పిల్లల ప్రాణాల మీదకు తెచ్చాయి. భార్యాభర్తల గొడవ బిడ్డల్ని కడతేర్చేందుకు పురికొల్పింది. కట్టుకున్న భర్తపై కోపంతో భ
Read Moreపంట కోతకు కూలీలు దొరక్క రైతు సూసైడ్
యూపీలో ఘటన లక్నో: లాక్డౌన్ కారణంగా తన గోధుమ పంట కోయడానికి కూలీలెవరూ రాకపోవడంతో మనస్థాపం చెందిన ఓ రైతు సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషాద ఘటన యూపీలోని బం
Read Moreకర్ఫ్యూ పాస్ చూపమన్నందుకు పోలీస్ చెయ్యి నరికేసిన్రు
మరో ఇద్దరికి గాయాలు.. పంజాబ్లో నిహంగ్స్ దాడి తొమ్మిది మంది దుండగులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి పదునైన ఆయుధాలు, పెట్రోల్ బాంబులు స్వాధీనం
Read Moreదుబాయ్లో కేరళ రిటైర్డ్ ప్రొఫెసర్ మృతి
షార్జా: లాక్ డౌన్ ఎఫెక్టుతో యూఏఈ లో చిక్కుకున్న ఇండియన్ రిటైర్డ్ ప్రొఫెసర్ హార్ట్ ఎటాక్తో చనిపోయారు. షార్జాలో ఉంటున్న తన కూతురును చూడటానికి వెళ్లిన క
Read Moreపెరుగుతున్న సైబర్ దాడులు
కరోనా కారణంతో పెరుగుతున్న సైబర్ అటాక్స్ పై మార్కెట్ ఇంటర్మీడియేటరీస్ జాగ్రత్త గా ఉండాలని బీఎస్ఈ సూచించిం ది. కరోనా వల్ల మొబైల్ ఫోన్లు, ల్యాప్టా
Read Moreజాబ్ ఇప్పిస్తానంటూ మహిళలను వేధిస్తున్న బ్యాంక్ మేనేజర్ అరెస్ట్
నల్గొండ జిల్లా: ఉద్యోగం ఇప్పిస్తానంటూ మహిళలను లైంగికంగా వేధిస్తున్న మిర్యాలగూడ గోదావరి అర్బన్ బ్యాంక్ మేనేజర్ను షీ టీం పోలీసులు అరెస్ట్ చేశారు. తన
Read Moreతీవ్ర విషాదం.. నెల్లూరు జిల్లాలో పిడుగుపాటుకు ఐదుగురు మృతి
ఆకాల వర్షం నెల్లూరు జిల్లాలో విషాదాన్ని నింపింది. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు ఐదుగురు మృతి చెందారు. దగదర్తి మండలం చెన్నూరులో పిడుగుపడ
Read Moreగ్లాసు పాల కోసం కన్న కొడుకును చంపిన తండ్రి
లక్నో: గ్లాసు పాల విషయంలో జరిగిన వివాదంలో టీనేజ్ కొడుకును చంపాడో తండ్రి. ఆ తర్వాత తాను కూడా కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ దారుణం ఉత్తర్ ప్రదేశ్ లో
Read Moreవిషాదం.. అనుమానాస్పద స్థితిలో సీరియల్ నటి మృతి
హైదరాబాద్: తెలుగు టీవీ పరిశ్రమలో విషాదం నెలకొంది. టీవీ యాంకర్, సీరియల్ నటి శాంతి(విశ్వశాంతి) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఎస్సార్ నగర్ పోలీస్
Read Moreకరెన్సీ నోట్లతో ముక్కు, నోరు తుడుచుకున్న వ్యక్తి అరెస్ట్
కరోనా వైరస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రపంచ దేశాల్ని కరోనావైరస్ ను అతలాకుతలం చేస్తున్నా కొంతమంది నెటిజన్లు వ
Read Moreనీకు కరోనా సోకింది : డాక్టర్ ను హత్య చేసిన నర్స్
కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో నర్స్.,డాక్టర్ ని హత్య చేశాడు. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటలీకి చెందిన ప్రియుడు ఆంటోనియో డిపేస్ (28), ప్రియు
Read More












