క్రైమ్
ఈ సైకిల్ సవారీనే సంజయ్ ను పట్టించింది
రాష్ర్టవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ ‘గొర్రెకుంట బావి’ మిస్టరీ వీడింది. తొమ్మిది మందిని హత్య చేసింది ఒక్కడేనని తేలింది. బీహార్ కు చెందిన సంజయ్ క
Read Moreఈ ఇద్దరిని గుర్తించి చెప్పితే రూ. 50,000 బహుమానం
ఓ ఇద్దరు యువకులు ఓ కుక్కకు తాడు కట్టి చెరువులోకి విసిరేస్తారు. దీంతో తన ప్రాణాల్ని రక్షించుకునేందుకు ఆ కుక్క ప్రయత్నం చేయగా గట్టున ఉన్న ఆ ఆకతాయిలు రాళ
Read Moreకూతుర్లిద్దరిని రాయితో కొట్టి చంపిన తండ్రి
యూపీలో దారుణం లక్నో: తాగుడుకు బానిసైన ఓ తండ్రి తన కన్న కూతుర్లిద్దరిని బండరాయితో కొట్టి దారుణంగా చంపేసిన ఘటన యూపీలో జరిగింది. సంత్కబీర్ నగర్ జిల్లా
Read Moreబల్బు విషయంలో గొడవ: కౌలురైతును చంపేసిన భూస్వామి
న్యూఢిల్లీ: కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చే బల్బు వాడినందుకు జరిగిన ఘర్షణలో భూస్వామి చేతిలో కౌలుదారు చనిపోయిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. పోలీసుల
Read Moreవరంగల్ మిస్టరీ: ఒక హత్యను తప్పించుకోవడానికి 9 హత్యలు
వరంగల్ జిల్లా గొర్రెకుంటలో జరిగిన 9 మంది వలస కూలీల హత్య కేసులో కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. నిందితుడికి సంబంధించి అనేక విషయాలు బయటపడుతున్నాయి. ఇంతకు
Read Moreగర్ల్ ఫ్రెండ్కి గోల్డ్ రింగ్ కొనిచ్చేందుకు మొబైల్స్ చోరీ
షాప్లో అమ్ముతుండగా పట్టుకున్న పోలీసులు ఆరు చైన్ స్నాచింగ్, ఫోన్ల చోరీలకు పాల్పడినట్లు గుర్తింపు న్యూఢిల్లీ: గర్ల్ ఫ్రెండ్కి గోల్డ్ రింగ్ కొనిచ్చేం
Read Moreహాకీ లెజెండ్ బల్బీర్ సింగ్ కన్నుమూత
చండీగఢ్: మూడు సార్లు ఒలింపిక్ మెడల్స్ విజేత, ఇండియా హాకీ లెజెండ్ ప్లేయర్ బల్బీర్ సింగ్(96) కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో గత రెండు వారాలుగా మొహాల
Read Moreపుట్టింట్లోనే భార్యను పాముతో కరిపించి చంపిన భర్త
కట్నం కోసం భార్యను పాముతో కరిపించి చంపిన ఘటన కేరళలో జరిగింది. కొల్లం జిల్లాలోని అంచల్ కు చెందిన సూరజ్, ఉత్రా భార్యభర్తలు. వీరికి వివాహమై రెండేళ్లయింది
Read Moreవరంగల్ మిస్టరీ: తొమ్మిదిమందిని బతికుండగానే బావిలోకి నెట్టేశారు
వరంగల్ జిల్లా గొర్రెకుంటలో జరిగిన సామూహిక మరణాలన్నీ బతికుండగానే జరిగినట్లు ఎంజీఎం ఫోరెన్సిక్ హెడ్ డాక్టర్ రజా మాలిక్ తెలిపారు. రెండు రోజుల క్రితం గొర్
Read Moreకరోనా టెస్ట్ చేయించుకోలేదని బంధువుల దాడి.. వ్యక్తి మృతి
కరోనా టెస్ట్ చేయించుకోలేదని ఓ వ్యక్తిపై అతడి బంధువులు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి చికిత్స పొందుతూ ప్రాణాలు వి
Read Moreమహారాష్ట్రలో సాధువు దారుణ హత్య
ముంబై: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఒక సాధువు దారుణ హత్యకు గురయ్యారు. ఉమ్రీలోని తన ఆశ్రమంలో ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ఘటన జరిగిందని పోలీ
Read Moreభర్త చెవిలో నుంచి దూసుకొచ్చిన బుల్లెట్తో భార్యకు గాయాలు
వ్యక్తి పరిస్థితి విషమం న్యూఢిల్లీ: భార్యతో గొడవపడి ఆత్మహత్య చేసుకునేందుకు తుపాకీతో చెవిలో కాల్చుకుంటే.. అది తలలో నుంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న భార
Read Moreడెడ్ బాడీస్ కేసు.. 9 మంది బతికుండగానే బావిలో పడ్డారు
వరంగల్, కాశిబుగ్గ, వెలుగు: వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంటలోని పాడుబడ్డ బావిలో తొమ్మిది మృతదేహాలు బయటపడ్డ ఘటనలో కొత్త విషయాలు వెలుగుచూస్
Read More












