క్రైమ్
70 ఏండ్ల పెద్దాయనను 8 కి. మీ కారుతో ఈడ్చుకుపోయిండు
ఆపై తొక్కి చంపిండు.. బీహార్లో ఘోరం పాట్నా : బీహార్ లోని చంపారన్ జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. 70 ఏండ్ల పెద్దాయనను ఒకడు కారుతో స్పీడ్ గా ఢీ
Read Moreకాంగ్రెస్ కార్పొరేటర్ పై భూ ఆక్రమణ కేసు
హనుమకొండ : కాంగ్రెస్ కార్పొరేటర్ పై భూ ఆక్రమణ కేసు నమోదైంది. కాజీపేట సోమిడి ప్రాంతంలో ఐదు గుంటల భూమిపై కన్నేశారని కాంగ్రెస్ 62వ డివిజన్ కార్పొరేటర్ జక
Read Moreహైదరాబాద్ లో వ్యక్తి దారుణహత్య
హైదరాబాద్ : కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. జియాగూడ రోడ్డుపై అందరూ చూస్తుండగానే ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ వ
Read Moreహోటల్కు రూ.23లక్షలు ఎగ్గొట్టిన చీటర్ అరెస్ట్
యూఏఈకి చెందిన బిజినెస్ మెన్ అని అబద్దం చెప్పి.. ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్ సిబ్బందిని బురిడీ కొట్టించిన మహమ్మద్ షరీప్ (41) అనే వ్యక్తిని పోల
Read More70 ఏండ్ల పెద్దాయనను లాఠీలతో కొట్టిన మహిళా పోలీసులు
కిందపడ్డ సైకిల్ తొందరగా తియ్యలేదని బీహార్లో దారుణం పాట్నా: బీహార్లోని కైమూర్ జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు 70 ఏండ్ల
Read Moreవాషింగ్మెషీన్ పేలి ఇద్దరికి తీవ్ర గాయాలు
ఇద్దరికి తీవ్ర గాయాలు పేలుడు ధాటికి ఊడిపోయిన తలుపులు పగిలిపోయిన కారు అద్దాలు కామారెడ్డి, వెలుగు: జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్
Read More16 లక్షల చెక్కు విడుదల కోసం రూ.50వేల డిమాండ్
ములుగు జిల్లాలోని ఏటూరునాగారం ఐటీడీఏ (ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ) కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్ల
Read MoreFire accident : అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్ ను కూల్చేయాలని నిర్ణయం
సికింద్రాబాద్ నల్లగుట్ట బస్తీలోని ఐదంతస్తుల భవనంలోని డెక్కన్ స్పోర్ట్స్ మాల్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై జీహెచ్ఎంసీ అధికారులకు నివేదిక అందనుంది. ఇవాళ
Read More10 కిలోల గంజాయి పట్టివేత.. ఐదుగురి అరెస్టు
అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఐదుగురిని శంషాబాద్ ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరాంఘర్ వద్ద నిర్వహిస్తున్న తనిఖీల్
Read Moreఅక్రమ నిర్మాణాల కట్టడికి ఉన్నత స్థాయి కమిటీ వేస్తాం : తలసాని
హైదరాబాద్ : అగ్నిప్రమాదం జరిగిన బిల్డింగ్ నుంచి ముగ్గురు వ్యక్తులు కనిపించడం లేదని అధికారులు చెప్పారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించార
Read Moreఅల్వాల్ లో అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి
హైదరాబాద్ : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థి అనుమానాస్పద మృతి కేసు కలకలం రేపుతోంది. మచ్చ బొల్లారంలో అఖిలేష్ అనే విద్యార్థి టెన్త్ క్లాస్ చద
Read Moreఆర్టీసీ బస్సు–కారు ఢీ.. పలువురికి గాయాలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. వేములవాడ రూరల్ మండలంలోని పొశేట్టిపల్లి–నాగయ్యపల్లి గ్రామల మధ్య ఆర్టీసీ బస్సు, కారు
Read Moreనిన్న భర్త.. నేడు భార్య.. షార్లో వరుస మరణాల కలకలం
శ్రీహరి కోటలోని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (షార్)లో వరుస ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. 24 గంటల్లోనే కానిస్టేబుల్, ఎస్సై ఆత్మహత్య చేసుకోగ
Read More












