పటాన్చెరు, వెలుగు: ముందు వెళ్తున్న స్కూటీని కంటెయినర్ లారీ ఢీకొట్టడంతో ఓ మహిళ, మరో యువకుడు చనిపోయారు. ఈ ప్రమాదం సంగారెడ్డి జిల్లా ముత్తంగి వద్ద ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేటకు చెందిన నాగశ్యామల (26), తన బంధువు గణేశ్ (17)తో కలిసి ఆదివారం స్కూటీపై సంగారెడ్డికి వెళ్తోంది. ముత్తంగి వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన కంటెయినర్ లారీ ఢీకొట్టింది. దీంతో స్కూటీ అదుపుతప్పడంతో ఇద్దరూ కిందపడ్డారు. వారిపై నుంచి లారీ వెళ్లడంతో నాగశ్యామల, గణేశ్ అక్కడికక్కడే చనిపోయారు.
స్కూటీని ఢీకొట్టిన కంటెయినర్, ఇద్దరు మృతి.. సంగారెడ్డి జిల్లా ముత్తంగి వద్ద ప్రమాదం
- మెదక్
- December 23, 2024
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.