జైపూర్: రాజస్థాన్ మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అశోక్ చందనా పోలీసులపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్లోని కోటాలో రైతుల ట్రాక్టర్ ర్యాలీలో పొల్గొన్న అశోక్ చందనా మాట్లాడుతూ.. రాష్ట్రంలో త్వరలోనే బీజేపీ ప్రభుత్వం మారుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టకూడదు. బీజేపీ నాయకుల కోరిక మేరకు పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే.. మీరు రక్తంతో కన్నీళ్లు పెట్టాల్సి వస్తోందని పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.కాంగ్రెస్ కార్యకర్తలను వేధించవద్దని హెచ్చరించడానికి పోలీసు సిబ్బందిని ఉద్దేశించి అశోక్ చందనా చేసిన వ్యాఖ్యలు రాజస్థాన్ పాలిటిక్స్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అశోక్ చందనా వ్యాఖ్యలపై అధికార బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అశోక్ చందనాకు వివాదాలు కొత్తమే కాదని విమర్శించింది.
రక్తంతో కన్నీళ్లు పెడతారు: పోలీసులకు ఎమ్మెల్యే వార్నింగ్
- దేశం
- October 4, 2024
మరిన్ని వార్తలు
-
ఘోరం.. ఫ్రెండ్స్ డబ్బులిస్తానంటే.. రేప్ చేయడానికి ఒప్పుకున్నాడు.. భార్య ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన
-
సంక్రాంతి కానుక : బ్రౌన్ రైస్, షుగర్ ఓకే.. డబ్బులు ఇస్తారా.. ఇవ్వరా..?
-
మనిషా.. రాక్షసుడా : ఫ్యామిలీ మొత్తాన్ని చంపి.. రక్తపు గొడ్డలితో పోలీస్ స్టేషన్ కు
-
మారనున్న ఏఐసీసీ అడ్రస్ 5 దశాబ్దాల తర్వాత షిఫ్ట్ అవుతున్న పార్టీ ఆఫీసు
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.