బిజినెస్
మరో 6 వారాల్లో ట్విట్టర్కు కొత్త సీఈవో.. ఆమె ఎవరంటే
మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫారమ్ ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం వెలువరించారు. మరో 6 వారాల్లో ఓ మహిళ నూతన సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నట్టు
Read Moreపాల రేట్లు ఇప్పట్లో తగ్గవు..దీపావళి దాకా ఆగాల్సిందే
ఇండియన్ డెయిరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రూపిందర్ సింగ్ సోధి న్యూఢిల్లీ: దేశంలో పాల రేట్లు ఇప్పట్లో కిందకి దిగి రాకపోవచ్చని ఇండియన్ డెయిరీ అ
Read Moreమైనింగ్లోకి రండి.. స్టార్టప్లకు మైనింగ్ సెక్రటరీ పిలుపు
న్యూఢిల్లీ: మైనింగ్ రంగంలో చాలా బిజినెస్ అవకాశాలున్నాయని, ఏటా 7 బిలియన్ డాలర్ల విలువైన ప్రొడక్షన్ జరుగుతోందని మైనింగ్ సెక్రటరీ వివేక్ భరద్వాజ్
Read Moreస్పామ్ కాల్స్పై వాట్సాప్కు నోటీసు
న్యూఢిల్లీ: గుర్తు తెలియని అంతర్జాతీయ నంబర్ల నుంచి వాట్సాప్ స్పామ్ కాల్స్ రావడంపై ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఈ కంపెనీకి
Read Moreమళ్లీ డబ్బు వేటలో అదానీ గ్రూప్
అదానీ ఎంటర్ప్రైజస్, అదానీ గ్రీన్ ఎనర్జీ బోర్డ్ మీటింగ్లు 2.5 బిలియన్ డాలర్ల సేకరణ ? న్యూఢిల్లీ: హిండెన్బర్గ్ ఎపిసోడ్ తర్వాత మొదటిసా
Read Moreనోకియా బడ్జెట్ ఫోన్..సీ22
చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ నోకియా ఇండియా మార్కెట్లోకి సీ22 పేరుతో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. ఇందులో 6.5–అంగుళాల డిస్&zw
Read Moreబీఎండబ్ల్యూ కొత్త కారు@రూ.86.50 లక్షలు
యూరప్ లగ్జరీ ఆటో కంపెనీ బీఎండబ్ల్యూ భారతదేశంలో ఎక్స్3 ఎం40ఐ ఎక్స్డ్రైవ్ పేరుతో ఎస్యూవీని లాంచ్ చేసింది. ఈ వెహికల్ధర రూ. 86.50 లక్షలు (ఎక్స్&nda
Read Moreపంక్చువాలిటీలో హైదరాబాద్ ఎయిర్పోర్టుకు మొదటి ర్యాంకు
హైదరాబాద్,వెలుగు: ప్రపంచంలోనే అత్యంత సమయపాలన (పంక్చువల్) కలిగిన విమానాశ్రయంగా జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం గుర్తింపు పొందింది. ఏవియేషన్ ఎ
Read Moreఎంఎఫ్లపై మిలీనియల్స్ ఆసక్తి
సిఎస్, లంప్సమ్ ఇన్వెస్ట్ మెంట్లపై ఇంట్రెస్ట్ ఇన్వెస్టర్లలో అత్యధుకులు నగరాల వాళ్లే న్యూఢిల్లీ:మార్కెట్ల నుంచి మెరుగైన రాబడిని పొందాలనే ఆలోచన
Read Moreస్టార్టప్లకు పైసల ప్రాబ్లం..తగ్గుతున్న ఇన్వెస్ట్మెంట్లు
9 ఏళ్ల కనిష్టానికి చేరిక న్యూఢిల్లీ: స్టార్టప్లను డబ్బు సమస్యలు వెంటాడుతున్నాయి. ఫండింగ్ దొరకడం చాలా కష్టంగా మారుతోంది. వీటిలో పెట్టుబడులు ఈ
Read Moreకేంద్రం ఇంకా ఓకే చెప్పలేదు
న్యూఢిల్లీ: నగరాల్లో ఫోర్ వీలర్ డీజిల్ వెహికల్స్ ను నిషేధించాలంటూ సిఫార్సు చేసిన ఎక్స్పర్టుల కమిటీ నివేదికను ప్రభుత్వం ఇంకా ఆమోదించ లేదని పెట్రోలియ
Read Moreఎల్ అండ్ టీ లాభం రూ.3,987 కోట్లు
న్యూఢిల్లీ: లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ) ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్&zw
Read Moreగో ఫస్ట్ ఇన్సాల్వెన్సీ పిటిషన్కి ఎన్సీఎల్టీ ఆమోదం
న్యూఢిల్లీ: గో ఫస్ట్ వాలంటరీ ఇన్సాల్వెన్సీ పిటిషన్ను విచారణకు అనుమతిస్తున్నట్లు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) బుధవారం వెల్లడించింది
Read More












