బిజినెస్

జన్ధన్ ఖాతాలు 50 కోట్లు దాటాయి.. అకౌంట్ హోల్డర్లలో మహిళలే టాప్

జన్ ధన్ ఖాతాలు 50 కోట్ల మార్క్ ను దాటాయి. ఈ మార్క్ ముఖ్యమైన మైలురాయి అని.. వీటిలో సగానికి పైగా మహిళలవి అయి ఉండటం ప్రశంసనీయమని ప్రధాని మోదీ ట్వీట్ చేశా

Read More

ప్రొడక్ట్ డిజైనర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ చేసి.. డెలివరీ బాయ్ ఉద్యోగం ఇచ్చారు..

ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న ఒక యువకుడు ఆ తర్వాత సెలెక్ట్ అయినట్టు తెలుసుకున్నాడు. కానీ అతను ఏ పోస్టుకైతే అప్లై చేశాడో దానికి కాక

Read More

వాట్సాప్‌లో మెసేజ్‌లను ఎలా ఎడిట్ చేయాలంటే..

వాట్సాప్ ఇటీవలే ఓ కొత్త ఫీచర్‌తో యూజర్స్ ముందుకు వచ్చింది. ఇది యాప్ లో మేసేజ్ లను ఎడిట్ చేయడానికి అనుమతిస్తుంది, అక్షరదోషాలు, తప్పులు లేదా ఇతర అవ

Read More

ఎలన్ మస్క్.. ఎక్స్ Xపై చిలిపి పోస్టు

ఎలన్ మస్క్..వీడు మాములోడు కాదండోయ్. మస్క్లో ఓ బిజినెస్ మ్యానే కాదు..ఓ చిలిపి దొంగ దాగున్నాడు. తనలోని చిలిపితనాన్ని ప్రతిబింబించే ఓ పోస్ట్ ప్రస్తుతం వ

Read More

బైజూస్ మరో రౌండ్ లేఆఫ్స్.. పనితీరు బాగా లేదని 100మందిని తీసేసిండ్రు..

ఎడ్యుకేషన్ యాప్ బైజూస్ (BYJU'S) మరో సారి లేఆఫ్స్ పర్వం మొదలుపెట్టింది. తొలి విడతలో 2వేల 5వందల మందిన తొలగించిన కంపెనీ.. తాజాగా మరో 100 మంది ఉద్యోగు

Read More

43 రోజుల్లో కొత్త పోస్టాఫీసు కట్టేశారు.. టెక్నాలజీ వండర్

మన దేశంలో తొలి త్రీడీ ప్రింటెడ్ పోస్టాఫీస్ అందుబాటులోకి వచ్చింది. రోబోటిక్ సాయంతో త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారంగా బెంగళూర్ లో నిర్మించిన ఈ బిల్డిం

Read More

మలబార్‌‌‌‌ సోమాజిగూడ.. స్టోర్‌‌‌‌లో బ్రైడల్‌‌ జ్యువెలరీ షో

హైదరాబాద్‌‌, వెలుగు: జ్యువెలరీ కంపెనీ మలబార్‌‌‌‌ గోల్డ్ అండ్ డైమండ్స్‌‌ సోమాజిగూడలోని తన షోరూమ్‌‌లో

Read More

శ్రీవారి ఫుడ్స్​ లిస్టింగ్​ సూపర్​ హిట్​

హైదరాబాద్​, వెలుగు:  నగరానికి చెందిన కంపెనీ శ్రీవారి స్పైసెస్ అండ్​ ఫుడ్స్ షేర్లు బంపర్​ బోణి కొట్టాయి.  141 శాతం ప్రీమియంతో మార్కెట్&zwnj

Read More

ఆగస్టు 21న జియో ఫైనాన్షియల్ షేర్ల లిస్టింగ్‌‌

న్యూఢిల్లీ: జియో ఫైనాన్షియల్ షేర్లు సోమవారం (ఈ నెల 21 న) మార్కెట్‌‌లో లిస్టింగ్ కానున్నాయి. అర్హులైన షేర్ హోల్డర్ల డీమాట్ అకౌంట్లలో కంపెనీ ష

Read More

ఎక్కువ బ్యాంకు ఖాతాలతో ఇబ్బందులే

న్యూఢిల్లీ: చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు ఉంటాయి. శాలరీ కోసమో, డిపాజిట్ల కోసమో ఎక్కువ సంఖ్యలో ఖాతాలు తీసుకుంటుంటారు. మల్టిపుల్​ బ్యా

Read More

మధ్య తరగతి ప్రజల ఆదాయం మస్తు పెరిగిందంట..పదేళ్లలో లక్షాధికారులయ్యారు

దేశంలోని మధ్యతరగతి ప్రజల ఆదాయం గణనీయంగా పెరిగింది. పదేళ్లక్రితం దేశ మధ్యతరగతి ప్రజల ఆదాయం రూ.4.4 లక్షలు ఉంటే గతేడాది వీరి ఆదాయం రూ. 13 లక్షలకు చేరుకుం

Read More

హైద‌రాబాద్ - బెంగ‌ళూరు విమాన టికెట్ రూ.2 వేలేనా..

ఎయిర్ ఇండియా తమ ప్యాసింజర్ల కోసం స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ రూట్లలో 96 గంటల ప్రత్యేక సేల్ను ప్రారంభించింది. ప్రయాణిలకు ఆకర్షణీయమైన

Read More

రెండు రోజుల్లో రూ.800 తగ్గిన బంగారం.. వెయ్యి తగ్గిన వెండి

దేశంలో బంగారం ధరలు శుక్రవారం మరోసారి తగ్గాయి.10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 350 తగ్గి రూ. 54,100కి చేరింది. గురువారం ఈ ధర రూ. 54,450గా ఉండేది. 2

Read More