బిజినెస్

బీ అలర్ట్ : మీ దగ్గర ఉన్న రూ.500 నోట్లు చెక్ చేసుకోండి.. మార్కెట్ లో దొంగ నోట్లు ఉన్నాయంట..!

500 రూపాయల నోట్లు మీ దగ్గర ఉన్నాయా.. ఉంటాయి.. ఉండే ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు ఓ పని అర్జంట్ గా చేయాలి. మీ దగ్గర ఉన్న 500 రూపాయల నోట్లను చెక్ చేసుకోండి

Read More

బంగారం ధర మోతమోగుతోంది : లక్ష రూపాయలకు 16 వందలు తక్కువ అంతే..!

కంచు మోగినట్లు కనకం మోగునా అనే సామెతను మార్చేసింది బంగారం.. ఇప్పుడు కనకం ధర కంచు మోగినట్లు మోగుతోంది. రికార్డు బద్దలు కొడుతూ పరుగులు పెడుతోంది బంగారం

Read More

2025లో కొత్తగా 84 లక్షల డీమ్యాట్ ఖాతాలు .. ఏడాది లెక్కన 20 శాతం పెరుగుదల

న్యూఢిల్లీ: మనదేశ క్యాపిటల్​మార్కెట్లలోకి 2025 ఆర్థిక సంవత్సరంలో కొత్త ఇన్వెస్టర్లు భారీగా వచ్చారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌‌‌&zw

Read More

జెన్సోల్​లో అంతా మోసమే !

ప్లాంటులో ప్రొడక్షన్​ సున్నా! ఉన్నది ఇద్దరు ముగ్గురు కార్మికులే  న్యూఢిల్లీ:  జెన్సోల్ ​ఇంజనీరింగ్​కు సంబంధించి రోజుకో కొత్త విషయం

Read More

ఎఫ్​పీఐల నుంచి రూ.8,500 కోట్లు

న్యూఢిల్లీ: స్టాక్​మార్కెట్లలో ఫారిన్​ పోర్ట్​ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్​పీఐలు) నిధులు గుమ్మరించారు. వీళ్లు గత వారం దాదాపు రూ.8,500 కోట్ల పెట్టుబడులు పె

Read More

19 శాతం పెరిగిన ఆటో ఎగుమతులు

2025లో 53 లక్షల యూనిట్ల అమ్మకం  వెల్లడించిన సియామ్ న్యూఢిల్లీ: విదేశీ మార్కెట్లలో బలమైన డిమాండ్ ఉండటం వల్ల గత 2024-–25 ఆర్థిక సంవ

Read More

అవయవదానంతో సరికొత్త జీవితం

హైదరాబాద్, వెలుగు:   అవయవ మార్పిడి ప్రాధాన్యత, దీనిపై ఉన్న అపోహలను తొలగించడానికి యశోద హాస్పిటల్ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద

Read More

Gold Rates: బంగారం ఆల్ టైమ్ రికార్డు..4నెలల్లో 25 శాతం పెరిగిన గోల్డ్ రేట్స్

2025లోగోల్డ్ రేట్ భారీగా పెరిగాయి. గడిచిన నాలుగు నెలల్లో దాదాపు 25 శాతం పెరిగి MCX, COMEX రెండింటిలోనూ ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. COMEX లో వెండి

Read More

టీవీఎస్ నుంచి అపాచీ ఆర్ఆర్​310.. 2025 ఎడిషన్‌‌‌‌@ రూ. 2.77 లక్షలు

న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ అపాచీ ఆర్​ఆర్​310  2025 ఎడిషన్‌‌‌‌ను లాంచ్​చేసింది.  కొత్త వేరియంట్ ధర రూ. 2,77,999 (ఎ

Read More

ఇన్ఫోసిస్​లో 240 మంది ట్రెయినీల తొలగింపు

న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల కంపెనీ ఇన్ఫోసిస్ మైసూరు క్యాంపస్ ​నుంచి​ 240 మంది ట్రెయినీలను తొలగించింది. ఇంటర్నల్​అసెస్​మెంట్​ టెస్టుల్లో వీళ్లు ఫెయిల్​కావ

Read More

ఒప్పందం అమలుకు అనుమతి ఇవ్వండి.. సీసీఐని కోరిన డెలివరీ, ఈకామ్ ఎక్స్‌‌‌‌ప్రెస్

న్యూఢిల్లీ: లాజిస్టిక్ సంస్థ డెలివరీ, ఈకామ్ ఎక్స్‌‌‌‌ప్రెస్ తమ రూ.1,400 కోట్ల ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)అనుమ

Read More

రూ.8,300 కోట్ల బాకీ చెల్లించని ఎంటీఎన్ఎల్​

ముంబై: మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్​) బ్యాంకులకు రూ.8,300 కోట్లకు పైగా రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమైనట్టు తెలిపింది.  ఈ టెలిక

Read More

ఈ నెల 23 నుంచి భారత్, యూఎస్ వాణిజ్య చర్చలు

న్యూఢిల్లీ: ఇండియా,  అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం కానున్నాయి.   వీటి కోసం ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం  సూచనా న

Read More