బిజినెస్
అమ్మకానికి ఎయిరిండియా రెడీ
వచ్చే నెల నుంచి బిడ్స్ కు ఆహ్వానం మొత్తం వాటా అమ్మనున్న ప్రభుత్వం న్యూఢిల్లీ: అప్పుల కుప్పగా మారిన ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను వదిలించుకో
Read Moreగోల్డ్లోన్ ఇంటికే నడిచొస్తది
హైదరాబాద్, వెలుగు: కస్టమర్ ఇంటికే వచ్చి బంగారం లోన్ ఇచ్చే సదుపాయాన్ని హైదరాబాద్లో ప్రారంభించినట్టు గోల్డ్లోన్ బ్రాండ్ రుపీక్ ప్రకటించింద
Read Moreతెలుగులోనూ HDFC వెబ్సైట్
ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్తన వెబ్సైట్ను ఆరు ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి తెచ్చింది. ఇంగ్లిష్ కాకుండా
Read Moreడిస్కౌంట్ల సంగతి తేల్చండి : అమెజాన్, ఫ్లిప్కార్ట్లకు డీపీఐఐటీ ఆదేశం
మూలధనం ఎలా వచ్చింది? ఇన్వెం టరీ సంగతేంటి ? 5 టాప్ సెల్లర్స్ ఎవరో చెప్పండి? న్యూఢిల్లీ: అమెజాన్, ఫ్లిప్కార్ట్లు ఇస్తున్న డిస్కౌంట్లపై వస్తున్న ఫ
Read Moreఒక్క పోస్ట్ తో కోట్లు కొల్లగొట్టేస్తున్న సెలబ్రిటీలు
ఆ కంపెనీకి చెందిన ఉత్పత్తులు బాగున్నాయి.. నేను కూడా అదే వాడతాను అంటూ సెలబ్రిటీలు కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. గతంలో ప్రముఖ కంపెనీ ప్రొడక్స్ గురించి ప
Read Moreకార్పొరేట్ ట్యాక్స్ కోత మంచిదే
పెట్టుబడులు పెరుగుతాయన్న ఐఎంఎఫ్ వాషింగ్టన్ : కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ఇంటర్నేషనల్ మా
Read Moreఆన్లైన్ పేమెంట్స్పై చార్జీలు రద్దు
న్యూఢిల్లీ: ఆన్లైన్లో డబ్బులు చెల్లించే వారికి తీపికబురు. ఇక నుంచి రూ.50 కోట్లు, అంతకంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలకు ఆన్లైన్
Read Moreజాన్సన్ బేబీ పౌడర్ల డబ్బాలు వెనక్కి
వాషింగ్టన్ : అమెరికా మార్కెట్ నుంచి 33 వేల బేబీ పౌడర్ బాటిళ్లను జాన్సన్ అండ్ జాన్సన్ రీకాల్ చేస్తోంది. ఆన్లైన్లో కొన్న బాటిళ్ల శాంపుల్స్లో ఆస్
Read Moreచిన్నోళ్లు కొనేస్తున్నరు
కొన్ని షేర్ల ధరలు పడిపోతున్నా కొనుగోళ్లు. రిస్క్లో చిన్న ఇన్వెస్టర్లు. చౌకగా రావడమే ప్రధాన కారణం. ప్రమాదంలో వేలకోట్ల సంపద. ఇలాంటివి కొనొద్దంటున్న
Read Moreపీఎంసీ బ్యాంక్ నుంచి రూ.10 కోట్లకు పైగా మిస్
న్యూఢిల్లీ : పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్(పీఎంసీ) బ్యాంక్లో చోటు చేసుకున్న వేల కోట్ల కుంభకోణంలో పలు కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. బ్యాంక్
Read Moreకొత్త టెక్నాలజీ సాయంతో లక్షల జాబ్స్ వస్తాయ్
హైదరాబాద్, వెలుగు : ఆసియాలోనే అతిపెద్దలో రావ్యాన్ కాన్ఫరెన్స్, ది థింగ్స్ కాన్ఫరెన్స్ ఇండియా 2019 హెచ్ఐసీసీ హైదరాబాద్లో ప్రారంభమైంది. ఐబీ హబ్స్
Read Moreఈ నెల 22న బ్యాంక్ లు బంద్
న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ బ్యాంక్ల యూనియన్లు ఈ నెల 22న(మంగళవారం) బంద్కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ బ్యాంక్ల విలీనాలను నిరసిస్తూ ఈ బంద్ పాటించాలని ప
Read Moreసత్య నాదేళ్ల జీతం రూ.305 కోట్లు
వాషింగ్టన్: ప్రఖ్యాత ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ గత ఆర్థిక సంవత్సరంలో అద్భుత ప్రగతిని సాధించడమేగాక సీఈఓ సత్య నాదేళ్ల జీతాన్ని 66 శాతం పెంచింది. దీంతో ఆయ
Read More











