హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్లో బెంగాల్ వారియర్స్ బోణీ చేసింది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్లో 32–29తో యూపీ యోధాస్పై నెగ్గింది. రైడర్ మణిందర్ సింగ్ (8), సుశీల్ (7), నితిన్ (7), ఫాజెల్ (3) రాణించారు. యూపీ ఆల్రౌండర్ భరత్ 13 పాయింట్లు సాధించినా టీమ్ను గెలిపించలేకపోయాడు. సుమిత్ (3) కాసేపు పోరాడాడు. మరో మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ 37–25 తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ను ఓడించింది. హర్యానా టీమ్లో రైడర్ వినయ్ సూపర్ టెన్ సాధించాడు. నవీన్ (6), శివమ్ (4), రాహుల్ (3) అండగా నిలిచారు.
ప్రొ కబడ్డీ లీగ్లో బెంగాల్ వారియర్స్ బోణీ
- ఆట
- October 25, 2024
మరిన్ని వార్తలు
-
Vijay Hazare Trophy: ఆరు బంతులకు ఆరు ఫోర్లు.. ఒకే ఓవర్లో 29 పరుగులు
-
BRSAL vs RAR: ఛేజింగ్లో సంచలనం.. చివరి ఓవర్లో 30 పరుగులు కొట్టి గెలిసిపించిన నురుల్
-
Australian Open 2025: ఆస్ట్రేలియన్ ఓపెన్.. భారత టాప్ ర్యాంకర్కు కఠినమైన డ్రా
-
NZ vs SL: బౌండరీ దగ్గర కళ్లుచెదిరే విన్యాసం.. క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ క్యాచ్
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.