మూడో టీ20లో వెస్టిండీస్ కు భారత్ 185 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది భారత్. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 4 పరుగులతో నిరాశ పరిచినా..మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 34 పరుగులతో రాణించాడు. తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యార్ 25, రోహిత్ 7 పరుగులకే ఔటయ్యారు. దీంతో కష్టాల్లో పడ్డ ఇండియాను సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యార్ ఆదుకున్నారు. సూర్యకుమార్ యాదవ్ 65 పరుగులతో చెలరేగాడు. 31 బంతుల్లో 7 సిక్సులు, ఒక ఫోర్ తో చెలరేగి ఆడిండు..సూర్యకు జతగా వెంకటేశ్ అయ్యార్ 19 బంతుల్లో 2 సిక్సులు, 4 ఫోర్లతో 35 పరుగులు చేశాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 184 పరుగులు చేయగల్గింది.
Innings Break!
— BCCI (@BCCI) February 20, 2022
A 37-ball 91-run stand between @surya_14kumar (65) and Venkatesh Iyer 35* powers #TeamIndia to 184/5. ? ?
Over to our bowlers now. ? ? #INDvWI | @Paytm Scorecard ▶️ https://t.co/2nbPwMZwOW pic.twitter.com/1QbTNAk0V5
