మేడ్చల్ జిల్లా శామీర్ పేటలో ఇటీవల జరిగిన వైన్ షాప్ దోపిడి కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో విచారణ కోసం వెళ్ళిన పోలీసులపై తండావాసులు దాడికి పాల్పడ్డారు. దీంతో బొమ్మల రామారం మండలం గద్దరాళ్ల తండాలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ దోపిడీ ఘటనలో అనుమానితుడిగా ఉన్న వ్యక్తిని విచారించేందుకు తండాకు వెళ్ళిన శామీర్ పేట ఎస్సై మునీందర్, మేడ్చల్ ఎస్సై సత్యనారాయణ, అల్వాల్ డీఐ కిరణ్, సీసీఎస్ కు గాయాలైనట్టు తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా పోలీసులు రావడంతో గుమికూడిన తండావాసులు.. పోలీసులపై దాడికి తెగబడినట్లు సమాచారం. అనంతరం దాడిలో గాయపడ్డ పోలీసులను ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఓ కేసులో విచారణ కోసం వెళ్లిన పోలీసులపై దాడి
- రంగారెడ్డి
- January 29, 2023
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.