అయోధ్యలో నిర్మించబోయే మసీదుకు ఎవరూ చందాలు ఇవ్వకూడదని పిలుపునిచ్చారు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అక్కడ నమాజు చేయడమే ఇస్లాంకు వ్యతిరేకమని (హరామ్) ఆయన తెలిపారు. కర్నాటకలోని బీదర్లో జరిగిన ఓ కార్యక్రమంలో అసద్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను మత పెద్దలతో మాట్లాడిన తర్వాతే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు చెప్పారు. దానిని మసీదు అని అనరని, అక్కడ ప్రార్థనలు చేయకూడదని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకు చెందిన ఉలేమాలే చెబుతున్నారని అసద్ అన్నారు. రిపబ్లిక్ డే రోజున అయోధ్యలో మసీదు నిర్మాణం ప్రారంభమైంది. బాబ్రీ మసీదు కంటే పెద్దగా దీనిని నిర్మించనున్నారు.
అయోధ్య మసీదు నిర్మాణానికి విరాళాలు ఇవ్వొద్దు
- దేశం
- January 28, 2021
లేటెస్ట్
- రైల్వేలో మేనేజర్ పోస్టులు.. బీఈ, బీటెక్ పాస్ అయినోళ్లు అప్లై చేసుకోండి..
- Suzlon Stock: పడిపోతున్న సుజ్లాన్ స్టాక్.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఇదే..
- Vastu Tips:ఈశాన్యంలో రాళ్ల దిబ్బలు ఉండచ్చా.. రెండు సింహద్వారాలుంటే ఎక్కడ ఉండాలి..
- Sonu Sood : ఫిష్ వెంకట్ కుటుంబానికి సోనూ సూద్ ఆర్థిక సహాయం.. అండగా ఉంటానని హామీ!
- కంబోడియా-థాయిలాండ్ వెళ్తున్నారా.. ఈ ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి.. భారత్ సలహా
- ఎమ్మెల్యే ప్రశాంతి కేసులో విచారణకు రాలేనన్న మాజీ మంత్రి అనిల్ కుమార్...
- వానల కాలం జాగ్రత్త.. చూడండి.. హైదరాబాద్లో ఎంత ఘోరం జరిగిందో..!
- Telangana kitchen : పచ్చి పులుసుల్లో వెరైటీలు.. వీటిని ట్రై చేయండి.. లొట్టలేసుకుంటూ తింటారు..!
- హైదరాబాద్లో ప్రీ లాంచ్ స్కాం.. నిండా ముంచేశారు.. ఒక్కొక్కరు రూ. 10 లక్షల నుంచి.. కోటిన్నర దాకా కట్టారు !
- ఐటీ ఉద్యోగులకు బుధవారం వర్క్ ఫ్రం హోం : బెంగళూరులో ఎందుకీ ప్రయోగం..!
